Tag: Ramachandrapuram
సస్పెన్షన్.. ఏపీ అధికారుల్లో టెన్షన్
పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ లో కొనసాగిన హింస దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలు అయ్యాక కూడా ఎందుకీ గొడవలు, కారణాలేంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కౌంటింగ్ తర్వాత పరిణామాలపై అనుమానాలు...
రామచంద్రపురం ఎవరిది.?
ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే ఏడు జాబితాలు ప్రకటించి ప్రచారానికి సిద్ధమవుతుండగా.. పొత్తుల లెక్కలలో సీట్ల సర్ధుబాటు కోసం టీడీపీ-జనసేనల కూటమి ఇంకా తర్జనభర్జన పడుతుంది....




































