ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 1321 కరోనా పాజిటివ్ కేసులు, 19 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో ఆగస్టు 28, శనివారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,10,566 కు, మరణాల సంఖ్య 13,807 కు పెరిగింది. ఇక గడిచిన 24 గంటల్లో 1,499 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 19,81,906 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,853 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(1321):
- చిత్తూరు – 225
- తూర్పుగోదావరి – 218
- కృష్ణా – 153
- పశ్చిమగోదావరి – 142
- నెల్లూరు – 139
- గుంటూరు – 128
- ప్రకాశం – 118
- కడప – 67
- విశాఖపట్నం – 42
- విజయనగరం – 31
- శ్రీకాకుళం – 30
- కర్నూల్ – 16
- అనంతపూర్ – 12
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ