నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ.. ఎయిర్పోర్ట్ విశేషాలివే!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ బుద్ధ నగర్లో నిర్మించిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని (జేవార్ విమానాశ్రయం) అట్టహాసంగా ప్రారంభించారు. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో రెండో అంతర్జాతీయ విమానాశ్రయంగా ఇది రికార్డు సృష్టించింది....
అమరావతికి చట్టబద్దత.. శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం చంద్రబాబు
చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పిస్తూ నేడు రాష్ట్ర శాసనసభలో చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి...
మూసీ నదీతీరంలో ఓంకారేశ్వర ఆలయం.. శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలోని మూసీ నది తీరంలో ఆధ్యాత్మికత వికసిస్తోంది. దీనిలో భాగంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది. చారిత్రక ఓంకారేశ్వర స్వామి ఆలయాన్ని సుమారు 8 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో, దాదాపు 700...
ఏఐ రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది – హార్వర్డ్ వర్శిటీ సింపోజియంలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అమెరికాలోని ప్రతిష్టాత్మక హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ వేదికగా నిర్వహించిన ఏఐ సింపోజియంలో వర్చువల్గా ప్రసంగించి అందరి దృష్టిని ఆకర్షించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సామాన్యుడి ముంగిటకి చేర్చడమే...
నేటినుండే ఐపీఎల్ ప్రారంభం.. తొలి మ్యాచ్లో తలపడనున్న ఆర్సీబీ-ఎస్ఆర్హెచ్
ఐపీఎల్ సందడి మళ్ళీ మొదలైంది. రెండు నెలల పాటు జరుగనున్న ఈ 19వ సీజన్లో మొత్తం 10 జట్లు 74 మ్యాచ్లలో తలపడనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్స్గా బరిలోకి దిగుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు,...
కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు టీమ్ ఇండియాలా కలిసి పనిచేయాలి – ముఖ్యమంత్రులతో పీఎం మోదీ
పశ్చిమాసియాలో (ఇరాన్ - ఇజ్రాయెల్) నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ సంక్షోభం వల్ల తలెత్తే సవాళ్లను ఎదుర్కోవడానికి మరియు దేశ ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం పడకుండా...
రాముడి పుట్టినరోజైన నవమి నాడే కళ్యాణం కూడా ఎందుకు చేస్తారో మీకు తెలుసా?
శ్రీరామ నవమి అంటే కేవలం రాముడి పుట్టినరోజు మాత్రమే అనుకుంటున్నారా? కానీ ఆ రోజే సీతారాముల కళ్యాణం ఎందుకు చేస్తారో మీకు తెలుసా? అసలు ఈ సంప్రదాయం వెనుక ఉన్న అసలు రహస్యం...
అమెరికాలో సరికొత్త చరిత్ర.. కరెన్సీ నోట్లపై అధ్యక్షుడు ట్రంప్ సంతకం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకోబోతున్నారు. ఆ దేశ కరెన్సీ నోట్లపై సంతకం చేయబోతున్న మొట్టమొదటి అధ్యక్షుడిగా ఆయన చరిత్ర సృష్టించనున్నారు. ఈ మేరకు యూఎస్...
దేశంలో మళ్ళీ లాక్డౌన్? క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
దేశవ్యాప్తంగా మళ్లీ లాక్డౌన్ విధించబోతున్నారంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారమవుతున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. గత కొన్ని రోజులుగా వాట్సాప్, ఫేస్బుక్ వంటి వేదికల్లో వైరల్ అవుతున్న ఈ వార్తలు...
బైకర్ తాప్సీ ఉపాధ్యాయకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభినందనలు
లక్ష్యం ఉంటే ఏ కొండనైనా అధిగమించవచ్చు.. ఏ దూరమైనా ప్రయాణించవచ్చు అని నిరూపిస్తోంది ఉత్తరప్రదేశ్ యువతి తాప్సీ ఉపాధ్యాయ. 'మిషన్ హెల్తీ భారత్ - ఒబిసిటీ ముక్త్ భారత్' (ఆరోగ్యకరమైన భారత్ -...














































