టీవీకే అధినేత విజయ్కు మద్రాస్ హైకోర్టు షాక్
తమిళ స్టార్ హీరో మరియు తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ కు మద్రాస్ హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. తనపై విధించిన రూ. 1.5 కోట్ల ఆదాయపు పన్ను (Income Tax)...
లడ్డూ నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని సిట్ తేల్చింది.. టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సిట్ (SIT) నివేదిక మరియు తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఫిబ్రవరి 5, 2026 (గురువారం) ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించి స్పష్టమైన వివరణ ఇచ్చారు....
సిట్ నివేదికతో ద్రోహుల ముసుగు తొలగింది – ఏపీ బీజేపీ చీఫ్ పి.వి.ఎన్. మాధవ్
సిట్ నివేదికతో ద్రోహుల ముసుగు తొలగిందని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్. ఈ మేరకు ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో ఈ అంశంపై మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వ...
నేడే అండర్-19 ప్రపంచకప్ ఫైనల్.. ఇంగ్లాండ్తో భారత్ అమీతుమీ!
అండర్-19 ప్రపంచకప్ 2026 తుది అంకానికి చేరింది. నేడు (శుక్రవారం, ఫిబ్రవరి 6, 2026) జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఫైనల్ పోరు జరగనుంది. టోర్నీలో ఓటమన్నదే లేకుండా ఫైనల్ చేరిన భారత్...
దమ్ముంటే కాళేశ్వరం దోషులను అరెస్ట్ చేయండి – కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి సవాల్
రాష్ట్రంలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరీంనగర్ జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. చొప్పదండి (గుములాపూర్) వేదికగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, ప్రతిపక్షాలైన...
గోదావరి పుష్కరాల కన్నా ముందే పోలవరం పూర్తి – సీఎం చంద్రబాబు హామీ
గోదావరి పుష్కరాల కన్నా ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ మేరకు ఆయన గురువారం నాడు అమరావతిలో నిర్వహించిన నీటి వినియోగదారుల సంఘాల (WUA)...
దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదు – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం మరియు సిట్ (SIT) సమర్పించిన నివేదికపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని కించపరిచేలా వ్యవహరించిన వారిపై చట్టపరమైన చర్యలతో పాటు,...
చెవి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త! – మాంగో లైఫ్ ప్రత్యేక కథనం
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో మనకు తెలియకుండానే చెవి ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నాం. దీనివల్ల కలిగే తీవ్రమైన పరిణామాలపై ప్రముఖ ఆడియోలజిస్ట్ అశ్విని నక్కా హెచ్చరిస్తున్నారు. మాంగో లైఫ్ నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె...
సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం.. కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏకసభ్య కమిటీ ఏర్పాటు
తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. ఇటీవలే సీబీఐ ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు సంస్థా (సిట్) తుది నివేదికను సమర్పించిన నేపథ్యంలో.. పలు కీలక విషయాలు వెలుగుచూశాయి....
జాతీయ మానవ హక్కుల కమిషన్ను కలిసిన వైసీపీ నేతలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు, మాజీ మంత్రులతో కూడిన ఒక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం బుధవారం న్యూఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) చైర్పర్సన్ను కలిసింది. ఆంధ్రప్రదేశ్లో గత...











































