అగ్రరాజ్యంలో మరోసారి షట్డౌన్.. నిలిచిపోయిన ప్రభుత్వ కార్యకలాపాలు
అమెరికా ప్రభుత్వం మరోసారి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. 2026 బడ్జెట్ ఆమోదం పొందేందుకు విధించిన గడువు శుక్రవారం అర్ధరాత్రితో ముగియడంతో, శనివారం (జనవరి 31, 2026) నుంచి దేశంలో పాక్షిక ప్రభుత్వ నిలిపివేత...
బీఆర్ఎస్ అధినేతకు నోటీసుల వ్యవహారం.. సిట్ తీరుపై కేటీఆర్ తీవ్ర అసహనం
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ వేగవంతమైన వేళ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు ఇచ్చే క్రమంలో సిట్...
మేము Deputy CM గారి తాలూకా : Zoo Adoption అంటే ఏంటి ?
వన్యప్రాణుల సంరక్షణలో ఎవరూ ఊహించని ఒక సరికొత్త ట్రెండ్కు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు! ఇటీవల ఆయన చేసిన ఒక పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది....
మున్సిపల్ ఎన్నికలు: నేతలకు టార్గెట్ ఫిక్స్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో ముఖ్యమంత్రి మరియు టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. కాగా, ఫిబ్రవరి 3 నుంచి సీఎం రేవంత్...
మేడారం జాతర ముగింపు: నేడే దేవతల వనప్రవేశ ఘట్టం
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర నేటితో ముగియనుంది. వనదేవతలు 'వనప్రవేశం' చేయడంతో ఈ మహా కుంభమేళాకు తెరపడనుంది. గత నాలుగు రోజులుగా కోట్లాది మంది భక్తులతో కిక్కిరిసిన...
తెలంగాణ పురపోరు.. రికార్డు స్థాయిలో నామినేషన్లు
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) సందడి పతాక స్థాయికి చేరుకుంది. రాష్ట్రంలోని 7 నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాల్లోని మొత్తం 2,996 వార్డులకు గాను నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది....
ఫోన్ ట్యాపింగ్ కేసు.. మాజీ సీఎం కేసీఆర్ విన్నపంపై సిట్ కీలక నిర్ణయం
తెలంగాణను సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు మరియు దర్యాప్తు సంస్థ సిట్ (SIT) కు మధ్య నోటీసుల యుద్ధం నడుస్తోంది. తనను ఎర్రవల్లిలోని ఫామ్హౌస్లో...
సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన.. రూ.675 కోట్ల పెట్టుబడులు, 12వేల మందికి ఉద్యోగాలే లక్ష్యం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో నేటి నుంచి మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నియోజకవర్గ రూపురేఖలను మార్చే విధంగా సుమారు రూ.690...
గుంటూరు జీజీహెచ్లో రూ.100 కోట్లతో కొత్త భవనం ప్రారంభించిన సీఎం చంద్రబాబు
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి (GGH)లో నూతనంగా నిర్మించిన మాతా శిశు సంరక్షణ (MCH) భవనాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా ప్రారంభించారు. ఈ భవన నిర్మాణంలో అత్యంత విశేషమైన అంశం...
క్యూబాకు చమురు అమ్మితే సుంకాల మోతే.. ప్రపంచ దేశాలకు ట్రంప్ తీవ్ర హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రెండో విడత పాలనలో విదేశీ విధానాలకు సంబంధించి అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా, క్యూబాకు చమురు విక్రయించే ఏ దేశంపైనా అయినా భారీ సుంకాలు...












































