మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో శనివారం కొత్తగా 8,912 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 59,63,420 కి చేరింది. కరోనాకు చికిత్స పొందుతూ మరో 257 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,17,356 కు పెరిగింది. అదేవిధంగా కొత్తగా 10,373 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 57,10,356 కు చేరింది. ప్రస్తుతం మహారాష్ట్రలో 1,32,597 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.
మహారాష్ట్రలో కరోనా కేసుల వివరాలు (జూన్ 19, శనివారం నాటికీ):
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య : 3,93,12,920
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 59,63,420
- డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 57,10,356
- కరోనా రికవరీ రేటు – 95.76%
- యాక్టీవ్ కేసులు – 1,32,597
- జూన్ 19న నమోదైన కేసులు – 8,912
- జూన్ 19న డిశ్చార్జ్ అయినవారు – 10,373
- జూన్ 19న నమోదైన మరణాలు – 257
- మొత్తం మరణాల సంఖ్య – 1,17,356
- కరోనా మరణాలు రేటు – 1.97%
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ