Tag: Andhra Pradesh Breaking News 2020
సుగాలి ప్రీతి కేసు సీబీఐకి అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం
కర్నూలు నగర శివారులోని కట్టమంచి రామలింగా రెడ్డి పాఠశాలలో చదువుకున్న సుగాలి ప్రీతిపై లైంగిక దాడి, ఆపై హత్య చేయబడిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 2017లో ఈ ఘటన...
జగన్ అక్రమాస్తుల కేసు విచారణ మార్చి 6కు వాయిదా
హైదరాబాద్ లోని నాంపల్లి లోగల సీబీఐ, ఈడీ కోర్టులో ప్రతి శుక్రవారం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణ మరోసారి వాయిదా పడింది....
పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫిబ్రవరి 28, శుక్రవారం నాడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లడం ఇది రెండోసారి. ముందుగా ఏరియల్...





































