Tag: Andhra Pradesh
ఆంధ్ర, తెలంగాణలకు కేంద్రం బంపర్ ఆఫర్: 15 కొత్త విద్యాలయాలకు గ్రీన్ సిగ్నల్!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా 85 కొత్త...
ఏపీ నుంచి బెంగళూరుకు కొత్త వందేభారత్ రైలు: తెలుగు రాష్ట్రాలకు మరో అద్భుత అవకాశం!
ఆంధ్రప్రదేశ్ నుంచి బెంగళూరుకు మరొక కొత్త వందేభారత్ ఎక్స్ప్రెస్ అందుబాటులోకి రావడానికి మార్గం సుగమమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ రైళ్లకు విపరీతమైన ఆదరణతో, ప్రయాణికుల డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే ప్రారంభించిన విశాఖపట్నం-సికింద్రాబాద్,...
ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్ ఈరోజు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు
అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో..ఆంధ్రప్రదేశ్లో తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో నేడు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది....
కాకినాడ పోర్టు వివాదం: తుపాకీ అండతో వాటాలు లాక్కున్నదెవరు? చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
కాకినాడ పోర్టు, సెజ్ల్లో బలవంతపు వాటాల రాయింపు అంశం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం రేపుతోంది. బుధవారం మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో మీడియాతో మాట్లాడిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ...
పవన్తో పెట్టుకుంటే అట్టుంటది.. ద్వారంపూడికి చుక్కలు చూపిస్తున్న డిప్యూటీ సీఎం
అధికారం ఉంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడటం, ఏది పడితే అది చేస్తే ఫలితం తప్పకుండా అనుభవించాల్సి ఉంటుంది. అందుకే ఏ పని చేసినా, ఏం మాట్లాడినా కాస్త ఆలోచించాలి...
రోడ్డు పక్కన టీ దుకాణం వద్ద హోం మంత్రిగారి సడెన్ సర్ప్రైజ్!”
తీరిక లేని పనుల్లో బిజీగా ఉన్న ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి ఇటీవల ఊహించని రీతిలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. కాస్త రిలాక్స్ కోసం ఫేమస్ టీ స్టాల్ను సందర్శించి సర్ప్రైజ్ ఇచ్చారు....
వైజాగ్ మెట్రో రైలు: మొదటి దశ డీపీఆర్ కు ప్రభుత్వం ఆమోదం.. ట్రాఫిక్ సమస్యలకు...
విశాఖపట్నం నగరాన్ని మెట్రో రైలు సేవలు మరింత ఆధునిక నగరంగా తీర్చిదిద్దనున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో విజయవంతంగా అమలవుతున్న మెట్రో ప్రాజెక్టు మాదిరిగా, వైజాగ్ ప్రజల ప్రయాణ సౌలభ్యం కోసం ఏపీ ప్రభుత్వం మెట్రో...
ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నిక కొలిక్కి వచ్చిన సభ్యుల ఎంపిక
ఏపీలో మూడు రాజ్యసభ స్థానాల కోసం ఉప ఎన్నిక జరపడానికి ఈరోజు నోటిఫికేషన్ వెలువడింది. అంతేకాకుండా నామినేషన్ల ప్రక్రియ కూడా షురూ అయ్యింది. వైసీపీకి చెందిన బీద మస్తాన్ రావు, మోపీదేవి వెంకటరమణ,...
కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరలకు మద్యాన్ని విక్రయిస్తే అంతే..
మద్యం విక్రయాలపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరలకు మద్యాన్ని విక్రయిస్తున్న దుకాణాలపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేసింది. దీనిపై సోమవారం భారీ జరిమానాలు విధిస్తూ...
రెండు రాష్ట్రాల సీఎస్ల ఆధ్వర్యంలో కీలక భేటీ ప్రాధాన్యత సంతరించుకున్న సమావేశం
చంద్రబాబు సీఎం అయ్యాక రెండు తెలుగు రాష్ట్రాలు,ప్రభుత్వాల మధ్య కొత్త వాతావరణం నెలకొంది.తాజాగా విభజన హామీల అమలుకు ఏపీ,తెలంగాణ సీఎంలు సూత్రప్రాయంగా అంగీకారాన్ని తెలిపారు. దీనిలో భాగంగా ఈ రోజు కీలక భేటీ...












































