Tag: Andhra Pradesh
ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ సెక్రటరీని కలిసిన టీడీపీ ఎమ్మెల్సీలు
ఆంధ్రప్రదేశ్ లో పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు (మూడురాజధానులు బిల్లు), సీఆర్డీఏ రద్దు బిల్లులను శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి పంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ పార్టీ మినహా...
ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఛార్జీలు పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను పెంచుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 500 యూనిట్లు పైబడిన వినియోగదారులకు మాత్రమే విద్యుత్ ఛార్జీల పెంపు అమల్లోకి...
ఏపీకి మూడు బిలియన్ డాలర్లు రుణం ఇవ్వనున్న ఏఐఐబీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్తగా 3 బిలియన్ డాలర్ల (రూ.21 వేల కోట్లకు పైగా) రుణం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు (ఏఐఐబీ) సంసిద్ధత వ్యక్తం చేసినట్టు ఏపీ ప్రభుత్వవర్గాలు...
పోలవరంలో సీఎం జగన్ ఏరియల్ సర్వే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 8న పోలవరం ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి జగన్ తన రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగుంచుకుని గురువారం మధ్యాహ్నం...
ఆగస్ట్ 8న సీఎం జగన్ పులివెందుల పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 8న కడప జిల్లాలోని తన నియోజకవర్గమైన పులివెందులలో పర్యటించనున్నారు. కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్, ముఖ్యమంత్రి జగన్ ఒక రోజు కడప జిల్లా...
పోలవరం నుంచి నవయుగ కంపెనీని తప్పించిన ఏపీ ప్రభుత్వం
వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఒప్పందాలపై, పథకాలపై సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. అందులో భాగంగా పోలవరం...








































