Tag: Andhra Pradesh
భూ కబ్జాల బాధితులకు అండగా డిప్యూటీ సీఎం
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి వార్తల్లో నిలిచారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ సమస్యలపై కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. భూ కబ్జాల బాధితుల సమస్యలను స్వయంగా పరిశీలించి.. న్యాయం...
ఒకవైపు ఎండలు .. మరోవైపు వానలు
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం.. ఉత్తర ఈశాన్య దిశగా తిరిగి వచ్చి, రాగల 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో విశాఖ,...
నక్కపల్లిలో అర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్కు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది. నక్కపల్లి ఏపీఐఐసీ సెజ్లో ప్రపంచస్థాయి ఉక్కు సంస్థ అర్సెల్లార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ (AM/NS) ఆధ్వర్యంలో ఒక భారీ స్టీల్...
కొడాలి నాని మరో నెల రోజుల పాటు ఆసుపత్రిలోనే ..
మాజీ మంత్రి కొడాలి నానికి రెండు రోజుల కిందట బైపాస్ సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాని ఆరోగ్యం నిలకడగా ఉంది. మార్చి 27న నాని అస్వస్థతకు గురవడంతో.. కుటుంబ సభ్యులు...
పాస్టర్ ప్రవీణ్ మరణంపై వైసీపీ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోంది: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) పాస్టర్ ప్రవీణ్ మరణంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులతో జరిగిన...
ఏపీలో ప్రారంభమైన ఫ్రీ గ్యాస్ సిలిండర్ బుకింగ్
ఏపీలో దీపం 2 కింద రెండో విడతగా.. ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్ ప్రారంభమైంది. ఏప్రిల్ ఒకటి నుంచి జూలై 1 వరకు ఉచితంగా అందించే రెండో సిలిండర్ను బుక్ చేసుకోవాలని కూటమి...
బర్డ్ ఫ్లూతో బాలిక మృతి.. కారణం అదేనా?
రెండేళ్ల చిన్నారి బర్డ్ఫ్లూతో చనిపోవడం.. దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బర్డ్ఫ్లూతో తొలి మరణ సంభవించడంతో అంతా అలెర్ట్ అయ్యారు. చిన్నారి మరణంపై అధ్యాయం జరపడానికి గురువారం అంటే ఏప్రిల్ 3న నరసరావుపేటలో కేంద్ర...
CM చంద్రబాబు: పింఛన్ల పంపిణీ మెగా DSC నోటిఫికేషన్పై కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాపట్ల జిల్లా చినగంజాం మండలం కొత్త గొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్లు అందజేసి, వారి సమస్యలను...
మళ్లీ విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ.. ఆ ప్రాంతంలో మరి ఎక్కువగా.. ఆందోళనలో పౌల్ట్రీ పరిశ్రమ
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. కొంతకాలంగా ఈ వ్యాధి తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా, తాజాగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు పౌల్ట్రీ ఫామ్స్లో కోళ్లు భారీ సంఖ్యలో చనిపోవడంతో...
ఏపీలో పేర్ల మార్పు వివాదం.. వేడెక్కుతున్న రాజకీయం
ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పు తర్వాత ప్రభుత్వ విధానాలలో సమూల మార్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా, వివిధ పథకాలు, విద్యా సంస్థలు, స్మారక స్థలాలు, స్టేడియంలకు నూతన పేర్లు పెట్టడం పలు రాజకీయ దుమారం రేపుతోంది....












































