Tag: Andhra Pradesh
దిగజారుతున్న ప్రేమలు, పెంపకాలు… సమాజం, శిక్షలు అంటే భయం లేదా ?
సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య.. లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్లో...
“సీజ్ ది షిప్” – పవన్ కళ్యాణ్ నిర్ణయం చట్టబద్ధమేనా? ఏం జరుగుతోంది?
"సీజ్ ది షిప్" – ఏపీ రాజకీయాల్లో, సోషల్ మీడియా ఇప్పుడు ఇదే వర్డ్ అంతా వినిపిస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ "సీజ్ ది షిప్" అంటూ ఇచ్చిన ఆదేశాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా...
ఫెంగల్ తుఫాన్ అలజడితో వర్ష బీభత్సం.. రైతుల ఆందోళన, పెరుగుతున్న చలి!
నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న 'ఫెంగల్' తుఫాన్ బలంగా మారుతోంది. ఇది ప్రస్తుతం పుదుచ్చేరికి 230 కి.మీ, చెన్నైకి 250 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 15 కి.మీ వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా...
ఏపీ ప్రజలపై కరెంటు ఛార్జీల షాక్: ఒక యూనిట్కు 92 పైసల పెంపు, భారీ...
డిసెంబర్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విద్యుత్ ఛార్జీల రూపంలో భారీ భారం మోపడంలా ఉంది. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) తాజాగా కరెంటు ఛార్జీల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది....
ఏపీలో ఈగల్ వచ్చేస్తోంది.. గంజాయి, డ్రగ్స్ కట్టడికి కొత్త సైన్యం
ఏపీలో గంజాయి, డ్రగ్స్ కట్టడికి ఏపీ ప్రభుత్వం ఈగల్ అనే సరికొత్త ఫోర్స్ ఏర్పాటు చేసింది. అమరావతిలో కేంద్ర కార్యాలయంతో పాటు 26 జిల్లాల్లో..ఈ ఈగల్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి.
దేశంలో జరిగిన అనేక...
టీటీడీ కీలక నిర్ణయం.. రాజకీయ నాయకులకు అలర్ట్..
తిరుమలలో రాజకీయ ప్రసంగాలకు టీటీడీ ఇటీవల నిషేధం విధించింది. శ్రీవారి ఆలయ పవిత్రతను, ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడుకోవడం లక్ష్యంగా తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పటినుంచి అమలులోకి వచ్చింది. గత కొంతకాలంగా కొన్ని...
AP Post Offcie: పోస్టాఫీసులకు మరింత పెరిగిన రద్దీ..
ఏపీలో పోస్టాఫీసులకు రద్దీ గణనీయంగా పెరిగిపోతుంది. సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులు ఈసారి బ్యాంకు ఖాతాలకు బదులు పోస్టాఫీసు ఖాతాల్లో జమ అవుతాయని వచ్చిన పుకార్లతో జనం మూడు రోజులుగా పోస్టాఫీసులకు క్యూ...
ఏపీలో పోస్టాఫీసుల వద్ద భారీ రద్దీ: సంక్షేమ పథకాల కోసం జనం క్యూ..
ఏపీలో పోస్టాఫీసుల వద్ద ఇటీవల కాలంలో జనం పెద్ద ఎత్తున తరలిపోతున్నారు. కొత్త ఖాతాలు తెరవడానికి దాదాపు ప్రతి పోస్టాఫీసు ముందు భారీ క్యూ కనిపిస్తోంది. ఈ రద్దీ రోజురోజుకి పెరుగుతూ, బాగా...
గండికోట అభివృద్ధికి కేంద్రం 77.91 కోట్ల నిధులు మంజూరు
ఏపీలోని గండికోటను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం రూ. 77.91 కోట్ల నిధులను కేటాయించింది. ఈ నిధుల ద్వారా గండికోటను అమెరికాలోని గ్రాండ్ క్యానియన్ తరహాలో అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు...
ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక రైతులకు, మత్స్యకారులకు అలెర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. అది ఉత్తర దిశగా కొనసాగుతూ.. దిశ మార్చుకుంటూ పశ్చిమ వాయువ్య దిశగా వెళ్లబోతోంది. ఈ తరుణంలో ఏపీలో వాతావరణం ఒక్కసారిగా మారింది.
ఏపీలో వాయుగుండం ప్రభావంతో...












































