Tag: Andhra Pradesh
పెన్షన్ పంపిణీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సూపర్ సిక్స్ పథకాలను విడతల వారీగా అమలు చేయాలని నిర్ణయించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల హామీ మేరకు పెన్షన్ను రూ. 4...
అదానీ గ్రీన్ ఎనర్జీ కీలక ప్రకటన.. గౌతమ్ అదానీ, సాగర్ అదానీలపై వస్తున్న కథనాలు...
ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై లంచం ఆరోపణలపై అమెరికాలో కేసు నమోదైనట్లు వచ్చిన వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంపై అదానీ గ్రూప్నకు చెందిన గ్రీన్ ఎనర్జీ సంస్థ..ఒక కీలక ప్రకటన...
Deputy CM Pawan Kalyan: అదానీ వ్యవహారం పై స్పందించిన పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజుల్లో మీడియా ప్రశ్నలపై స్పందిస్తూ, ముఖ్యంగా అదానీ వ్యవహారంపై, రామ్ గోపాల్ వర్మ కేసు, జల జీవన్ మిషన్, భారత రాజ్యాంగం గురించి...
తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం
తిరుమల వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా..తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా భక్తుల దర్శనం విషయంలో కఠిన ఆంక్షలను అమలు చేయనుంది. పర్వదినాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టీటీడీ ఫోకస్...
బాలినేని కోవర్ట్ అన్నవార్తలకు చెక్ జగన్కు వ్యతిరేకంగా గళం విప్పిన సీనియర్ నేత
బిలీనియర్ అదానీ కేసులో మాజీ సీఎం జగన్ ముడుపులు అందుకున్నారన్న ఆరోపణలు..ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.అయితే అది నిజమేనని జగన్ హయాంలో ఇంధన శాఖామంత్రిగా పనిచేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పడం హాట్ టాపిక్...
గౌతమ్ అదానీ, బంధువుకు అమెరికా సమన్లు, అహ్మదాబాద్ ఇంటికి నోటీసు!
అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు మరియు చైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీకి లంచం ఆరోపణలతో సంబంధించి అమెరికాలోని న్యూయార్క్ కోర్టు సమన్లు జారీ చేసింది. వారు 21 రోజులలో సమాధానం...
శ్రీశైలం రూటులో ఐకానిక్ వంతెన: ప్రయాణాన్ని వేగవంతం చేసే భారీ ప్రాజెక్టు
తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో కృష్ణా నదిపై ఒక ఐకానిక్ వంతెన నిర్మాణానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) కసరత్తు చేస్తోంది. ఈ వంతెన నిర్మాణం హైదరాబాద్-శ్రీశైలం-నంద్యాల నాలుగు లేన్ల జాతీయ రహదారి...
అదానీతో వివాదంతో వైసీపీకి సంబంధం లేదట.. ఒప్పందం సెకీతోనే అంటున్న వైఎస్సార్సీపీ
సోలార్ విద్యుత్ ఒప్పందాల్లో ముడుపులు చెల్లించారనే ఆరోపణలపై అగ్రరాజ్యం అమెరికాలో బిలీనియర్ అదానీపై అభియోగాలు నమోదు చేయడం, అందులో పెద్ద ఎత్తున ముడుపులు ఏపీలో 2021లో అధికారంలో ఉన్న వారికి దక్కాయనే ఆరోపణలు...
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు
ఏపీ కేబినెట్లో బుధవారం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా..కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈగల్ పేరుతో.. యాంటీ నార్కోటిక్ విభాగం ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్...
విశాఖ లా స్టూడెంట్ రేప్ కేసు.. తోటి విద్యార్ధులే కామాంధులు
మహిళల రక్షణ గురించి ప్రభుత్వాలు, పోలీసులు, న్యాయస్థానాలు ఎన్ని రకాల చట్టాలు తీసుకువచ్చినా సరే నేరాలు అదుపులోకి రావడం లేదు. మహిళల అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడడం లేదు సరికదా..ఇంకా పెరిగిపోతున్నాయి. అయితే తమపై...











































