Tag: Andhra Pradesh
మద్యం షాపుల టెండర్లకు భారీగా దరఖాస్తులు..
ఏపీలోని మద్యం దుకాణాలకు దరఖాస్తుల వెల్లువలా వచ్చి పడుతున్నాయి. సోమవారం వరకు 20 వేల దరఖాస్తులు మాత్రమే రాగా... బుధవారం సాయంత్రానికి ఆ సంఖ్య 57 వేల 709కు చేరింది. కేవలం ఈ...
నవరాత్రులలో ఎన్ని రాత్రులు ఉన్నాయి దాని పరమార్థం ఏమిటి?
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి అందరికీ సుపరిచితమే. 12 నెలల్లో 12 భాషలు నేర్చుకున్న ఘనత స్వామివారికుంది. వేద విద్యని సమస్త సమాజానికి విస్తరింపజేయడానికి ఎన్నో వేదాశ్రమాలను కూడా ఆయన స్థాపించారు....
పోలవరానికి కేంద్రం గుడ్ న్యూస్ రూ.2,800 కోట్లు విడుదల
ఏపీలోని Polavaram Project సంబంధించి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పోలవరం కోసం మోడీ సర్కార్ 2,800 కోట్ల రూపాయల నిధులను విడుదల చేశారు. పాత బిల్లుల రీయింబర్స్ మెంట్ కింద 800...
ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు భేటీ..
రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సాయంత్రం నేరుగా ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధాని మోడీతో ఆయన చర్చలు జరిపారు....
మరో రెండు రోజుల పాటు వర్షాలు
దేశవ్యాప్తంగా రుతుపవనాలు వెనక్కి తగ్గినా.. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో మాత్రం వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీని ప్రకారం అక్టోబరు 7 నుంచి 11వ తేదీ వరకు ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో భారీ...
నవరాత్రి ఉపవాసం: అధిక శక్తినిచ్చే స్నాక్స్
నవరాత్రి అత్యంత ప్రసిద్ధ హిందూ పండుగలలో ఒకటి. 9 రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాల్లో పూజించి పదవ రోజు దసరా పండుగను జరుపుకుంటారు. నవరాత్రులు చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక,...
తిరుమలలో అన్నదాన కేంద్రం..పెరుగు అన్నంలో జెర్రి
ఓ వైపు తిరుమల తిరుపతి లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతంటే ఇప్పుడు మరో అంశంతో టీటీడీ మరో వివాదంలో చిక్కుకుంది. టీటీడీ మాధవ నిలయం అన్నదాన కేంద్రంలో భోజనం చేస్తున్న భక్తుని...
సుప్రీం నిర్ణయం పై పవన్ స్పందన..
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి ఉపయోగించారనే ఆరోపణలపై సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వాగతించారు. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో...
శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు తిరుమలలో నేటి నుంచి అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. తిరుమల శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకు ముందు...
ఏపీలో స్విగ్గీ సేవలు ఇక ఉండవు..
ప్రతి ఒక్కరికి బాగా తెలిసిన ఆన్లైన్ ఫుడ్ డెలివరీ అప్లికేషన్. ఇందులో ఏదైనా ఆర్డర్ పెడితే క్షణాల్లో డెలివరీ చేస్తారు. ఫుడ్ డెలివరీ మరియు ఇస్టమర్ట్ సేవలు అన్ని ఊర్లలో బాగా ప్రసిద్ధి...













































