Tag: Andhra Pradesh
వైసీపీని ఆనాడే హెచ్చరించాను అయిన వినలేదు: పవన్ కళ్యాణ్
తిరుపతిలో వారాహి సభలో ప్రసంగించిన జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహంతో ఊగిపోయారు. సెక్యులరిజం పేరుతో దేశంలో సనాతన ధర్మంపై జరుగుతున్న దాడులపై మండిపడ్డారు. ఇతర మతాలపై ఏవైనా...
పవన్ కు అస్వస్థత.. ఇవాళ సాయంత్రం వారాహి డిక్లరేషన్
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు.అయితే ఇవాళ తిరుపతిలో వారాహి డిక్లరేషన్ సభ ఉంది.. అయితే జ్వరం ఉన్నా సరే సాయంత్రం జరిగే వారాహి...
చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ విమర్శలు..
వైసీపీ అనుబంధ విభాగాలతో జగన్ సమావేశం అయ్యారు. రానున్న రోజుల్లో పార్టీ నిర్వహించాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా పలు కీలక కామెంట్స్ చేశారు. నాలుగు నెలల్లోనే చంద్రబాబు సర్కార్పై ప్రజల్లో తీవ్ర...
రేపటి నుంచే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు
భక్తులు ఎంతగానో ఎదురుచూసే శ్రీవారి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానుండగా..ఇటు ఇంద్రకీలాద్రి అమ్మవారి శరన్నవరాత్రులు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి జరగనున్నండటంతో టీటీడీ అధికారులు ఇప్పటికే...
పవన్ తిరుమల టూర్ షెడ్యూల్ ఇదే.. డిప్యూటీ సీఎంకు ప్రముఖుల ప్రశంసలు
ఏపీ ఉపముఖ్యమంత్రి ప్రాయశ్చిత దీక్షలో భాగంగా.. పవన్ కల్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.వెంకన్న దర్శనం కోసం ముందుగా అక్టోబర్ 2వ తేదీ సాయంత్రం 4 గంటలకు పవన్ కల్యాణ్ తిరుపతికి చేరుకోబోతున్నారు.సాయంత్రం 5...
ఏపీలో మానవ అక్రమ రవాణా.. ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్
ఏపీ హోమంత్రి అనిత రాష్ట్రంలో మానవ అక్రమ రావాణా భారీగా పెరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. సైబర్ నేరాలతో ఎక్కువగా ఈ తరహా కేసులు నమోదవుతున్నాయన్నారు. సైబర్ నేరాలను అరికట్టడానికి త్వరలోనే ప్రతి...
పవన్ ను టార్గెట్ చేస్తూ ప్రకాష్ రాజ్ మరో ట్వీట్..
ఏపీలో తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారం పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న దీక్షలు, సనాతన ధర్మ బోర్డు కావాలంటూ ప్రతిపాదనలు తీసుకురావడంతో ఇప్పుడు ఆ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అయితే...
ఈరోజు జనసేనలోకి బాలినేని
తాజాగా వైసీపీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేనలో చేరనున్నారు. అయితే ముందుగా బలప్రదర్శన చేసి, అనుచరగణంతో ఘనంగా...
ఈ ఏడాది దసరా పండగ ఎప్పుడు?
చెడుపై మంచి చేసే యుద్ధంలో వచ్చే విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగగా విజయదశమిని లేదా దసరా పండుగను జరుపుకొంటారు. హిందూ మతంలో దసరా పండగకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగను...
తిరుమలలో శాంతి హోమం నిర్వహించిన అర్చకులు
తిరుమల తిరుపతి ప్రసాదం లడ్డూ తయారీలో జంతువుల కొవ్వును వినియోగిస్తున్నారనే వివాదం చెలరేగడంతో తిరుపతి వేంకటేశ్వర ఆలయంలో శాంతి హోమం చేపట్టారు. లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో చేపనూనె, బీఫ్ ఫ్యాట్, పోర్క్...












































