Tag: Andhra Pradesh
అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదశాల సందర్శించిన ఎమ్మెల్యే
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై నెలకొన్న వివాదం.. చిలికి చిలికి గాలీవానగా మారింది. రాజకీయ దుమారాన్ని రేపుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో నాయకుల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. ఆరోపణలు- ప్రత్యారోపణలకు కారణమైంది. తిరుమల...
ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టనున్న పవన్ కళ్యాణ్
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. కలియుగ ప్రత్యక్ష దైవం బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే...
తిరుపతి లడ్డు వివాదంపై ప్రకాష్ రాజ్- విష్ణు వార్
తిరుమల లడ్డు వివాదం దేశవ్యాప్తంగా అందరని ఉలిక్కి పడేలా చేసింది. తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగించారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణలు చేయడంతో మొదలైన వివాదం వైసిపి...
బీ అలర్ట్: తెలుగు రాష్ట్రాలకు మళ్లీ భారీ వర్షాలు
ఏపీ, తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే...
టీటీడీ లడ్డు చుట్టూ రాజకీయాలు..
తిరుమల లడ్డూ చుట్టూ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఓ వైపు నిజం ఏంటో చెప్పాలని భక్తులు కోరుతుండగా రాజకీయ పార్టీలు మాత్రం విమర్శలు చేసుకుంటున్నాయి. మొన్న ఏపీ సీఎం చంద్రబాబు.. తిరుమల లడ్డూ, ప్రసాదాలపై...
తల్లికి వందనం, ఉచిత బస్సు అమలుకు డేట్ ఫిక్స్
సూపర్ సిక్స్ హామీల అమలుపై కూటమి ప్రభుత్వం కసరత్తును వేగవంతం చేసింది. ఇప్పటికే దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించగా.. తాజాగా జరిగిన మంత్రివర్గ...
గోవా కంటే కూడా చీప్.. ఏపీ మందు బాబులకు ఖుషీ కబురు
ఆంధ్రప్రదేశ్లో మందు బాబులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఎదురు చూస్తున్న నూతన లిక్కర్ పాలసీపై .. ఏపీ ప్రభుత్వం బుధవారం కేబినేట్లో ఆమోదం...
జగన్ చెక్ ప్రకటనపై జోరందుకున్న చర్చ
విజయవాడను కనీవినీ ఎరుగని విపత్తు ముంచేసింది. ఎంతోమంది దాతలు వరద బాధితుల సహాయార్ధం వరద సాయం ప్రకటించారు. అలాగే మాజీ సీఎం జగన్ కూడా కోటి రూపాయలు వరద బాధితుల సహాయార్ధం ఇస్తామని...
అడ్డంగా దొరికిపోయిన అంబటి రాంబాబు
వైసీపీ మాజీ మంత్రి, మొన్నటి వరకూ పార్టీలో కీ రోల్ ప్లే చేసిన సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యవహారం తాజాగా దుమారాన్ని రేపుతోంది. అంబటి రాంబాబు ఆయన సోదరుడు అంబటి...
చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే వరదలు: జగన్
చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఏలేరు రిజర్వాయర్ రైతులను ముంచేసిందని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ అధినేత జగన్ పర్యటన సందర్భంగా ఏలేరు వరదలకు కారణమైన...












































