Home Tags Andhra Pradesh

Tag: Andhra Pradesh

చిన్న వయసులోనే జూనియర్ సివిల్ జడ్జిగా కెంబూరి నైమిశా

0
కెంబూరి నైమిశా, విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన యువతి, అతి చిన్న వయసులో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై ప్రశంసలు అందుకుంటున్నారు. నైమిశా కుటుంబం రాజకీయ మరియు సేవా రంగంలో ప్రాధాన్యత కలిగి...

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలపై మంత్రి అనగాని స్పష్టత

0
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో శాసనమండలిలో మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందించారు. 2022లో వైసీపీ ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో జిల్లా కేంద్రాల...

ఇక దువ్వాడ వంతు..

0
వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నా కొందరి నేతల తీరు మాత్రం మారడం లేదు. దీంతోనే వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై తాజాగా వరుస కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే ఆ...

మళ్లీ పవన్‌కు బూస్ట్ ఇచ్చిన జగన్

0
వైసీపీ అధినేత జగన్ గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. పవన్ పై ఆయన చేసిన దూకుడు దాడులు మూడు అంకెల సీట్ల సంఖ్య నుండి...

పవన్ పై జగన్ సంచలన కామెంట్స్.. ప్రతిపక్ష హోదా విషయంలో ఆగ్రహం

0
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తమ పార్టీనే ఏకైక ప్రతిపక్షం అని, ప్రతిపక్ష హోదా తమకు రాదంటూ జనసేన అధినేత...

నిరుద్యోగులకు గుడ్ న్యూస్!.. ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు

0
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే నిరుద్యోగులకు వయోపరిమితిని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న పరిమితికి అదనంగా...

ఫాఫం పోసాని పరిస్థితేంటి ఇలా అయింది?

0
వైసీపీ ప్రభుత్వ హయాంలో చాలా మంది రెచ్చిపోయారు. శృతి మించి బోర్డర్లు క్రాస్ చేసి మరీ మాట్లాడారు. నటుడు పోసాని కృష్ణ మురళి అయితే నోరా తాటిమట్టా అనేటట్టుగా హద్దులు దాటి మరీ...

విడదల రజిని చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు..

0
వైసీపీ హయాంలో అక్రమాలకు పాల్పడిన వారిపై కూటమి ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతోంది. దీంతో వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే వల్లభనేని వంశీ , నటుడు పోసాని కృష్ణ మురళి...

పోసాని, వంశీ విషయంలో పోలీసుల సరికొత్త అస్త్రం

0
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..వైసీపీ పరిపాలన కాలంలో జరిగిన ఘటనలపై దృష్టి సారించింది. ముఖ్యంగా టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడిని సీరియస్ గా తీసుకుంది. అయితే ఈ కేసులో వల్లభనేని వంశీ...

ఏపీలో మరో ఎన్నికకకు నోటిఫికేషన్ ..

0
ఆంధ్రప్రదేశ్‌లో మరో ఎమ్మెల్సీ పోరుకు రంగం రెడీ అవుతోంది. ఏపీ శాసనమండలిలో ఖాళీ అయిన 5 ఎమ్మెల్సీ స్థానాలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటికి సంబంధించి ఎన్నికలు మార్చి...
- Advertisement -

తాజా వార్తలు

తప్పక చదవండి