Tag: Andhra Pradesh
జనసేన ప్లీనరీ ఒక్కరోజేనా?
మార్చి 14న జనసేన 12వ ప్లీనరీ జరగనుంది. అయితే ఇప్పటివరకు ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు జరుగుతుందని అంతా భావించినా.. దానిని ఒక రోజుకు కుదించినట్లు తెలుస్తోంది. ఏపీలో సుదీర్ఘ నిరీక్షణ...
అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాల కోసం టెండర్లు..
ఏపీ రాజధాని అమరావతి డెవలప్మెంట్కు సంబంధించి కీలకమైన శాశ్వత గవర్నమెంట్ భవనాల నిర్మాణంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా శాసనసభ, హైకోర్టు భవనాల నిర్మాణానికి సంబంధించి టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయడానికి...
పారిశ్రామికవేత రాహుల్ హత్య కేసులో ఆ వైసీపీ నేతలు?
ఏపీలో సంచలనం రేకెత్తించిన యువ పారిశ్రామికవేత్త రాహుల్ హత్య కేసు అనేక మిస్టరీల నడుమ ఇప్పటివరకు ఓ కొలిక్కి రాలేదు. గతంలో సెల్ఫోన్ చార్జర్ వైర్ మెడకు బిగించి దిండుతో ఊపిరాడకుండా చేసి...
ఏపీలో వచ్చే మూడు నెలలు మండే ఎండలు
ఏపీలో ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉంటాయని డియా మెటియోరాలజికల్ డిపార్ట్మెంట్ ,ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అంచనా వేసింది. మార్చి, ఏప్రిల్, మే.. ఈ మూడు నెలలు ఎండలతోపాటు, వడగాలులు...
తెలంగాణ కాంగ్రెస్లో సంచలన మార్పులు.. మీనాక్షి నటరాజన్ నేతృత్వంలో కొత్త దిశ
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. పార్టీ బలోపేతానికి అవసరమైన కఠిన నిర్ణయాలు తీసుకుంటూ, కాంగ్రెస్ను కొత్త దిశగా నడిపిస్తున్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ)...
మండుతున్న తెలుగు రాష్ట్రాలు
ప్రస్తుతం భారత దేశంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి ఎంటర్ అయిందో లేదో అప్పుడే భానుడి ప్రతాపం చూపడం మొదలెట్టాడు. ఇక మార్చి ఎంట్రీతో మరింత రెచ్చిపోతున్నాడు. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఆందోళన...
కొత్త మోటార్ వెహికల్ యాక్ట్: ఇవి పాటించాల్సిందే.. ఉల్లంఘనలపై భారీ జరిమానాలు!
ఆంధ్రప్రదేశ్లో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, ట్రాఫిక్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ క్రమంలో, ఇటీవలే ఏపీ హైకోర్టు రోడ్డు భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ,...
అమరావతి బ్రాండ్ అంబాసిడర్గా అంబుల వైష్ణవి
అమరావతి రాజధానికి బ్రాండ్ అంబాసిడర్గా మెడికల్ స్టూడెంట్ అంబుల వైష్ణవిని నియమించారు. ఈ సందర్బంగా అంబుల వైష్ణవి ఫిబ్రవరి 28న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని సచివాలయంలో కలిశారు. చిన్న వయస్సులోనే సామాజిక బాధ్యతను...
చంద్రబాబు: నోరు అదుపులొ పెట్టుకొండి.. అనవసర మాటలు వద్ద
అనవసర విషయాలు వద్దు అంటూ చంద్రబాబు ఎమ్మెల్యేలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ మీటింగ్లో మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు నాయుడు “ఇంకిందే నుంచి జాగ్రత్త” అని నేతలకు చిన్న క్లాస్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు...
ఏపీ ప్రభుత్వ ‘తల్లికి వందనం’ పథకం అప్డేట్..
ఏపీ ప్రభుత్వం తమ ప్రతిష్టాత్మక "తల్లికి వందనం" పథకానికి సంబంధించి తాజా అప్డేట్ను విడుదల చేసింది. బడ్జెట్ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ తెలిపారు, ఈ పథకాన్ని మే నెల...











































