Tag: Andhra Pradesh
వాట్సాప్లో యూపీఐ లైట్ ఫీచర్తో ఎన్నో సేవలు..
వాట్సాప్ వినియోగం ఒక్క ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా విపరీతంగా పెరిగిపోయింది. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి వాట్సాప్ సంస్థ సరికొత్త ఫీచర్స్ను ఇంట్రడ్యూస్ చేస్తోంది. ఇప్పటికే ఎన్నో ఫీచర్స్ను అందుబాటులోకి తీసుకురాగా,...
ఏపీ అసెంబ్లీలో 2025-26 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ప్రభుత్వం రూ. 3,22,359 కోట్లతో వార్షిక బడ్జెట్ను ప్రకటించింది. నిర్ణయించిన ముహుర్తం...
తుది దశకు చేరుకున్న ఏపీ బడ్జెట్ కసరత్తు..
ఏపీ ప్రభుత్వ బడ్జెట్కు కౌంట్డౌన్ మొదలైంది. ఏపీ GSDP వృద్ధి రేటు 15 శాతం సాధించడం, 2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందడం ఈ బడ్జెట్ ముఖ్య లక్ష్యం. దీని కోసం...
జనసేనలోకి ఒకప్పటి టీడీపీ నేత..
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ..వైసీపీ నుంచి పార్టీ మారేవారి సంఖ్య ఎక్కువ అవుతోంది. జగన్ కోసమే తాము అన్నట్లు ప్రవర్తించినవాళ్లంతా.. అధికారం పోయాక బయటకు వెళ్లిపోయారు. చివరకు పార్టీలో నెంబర్...
ఈ 7 జిల్లాలలో నిన్నటి నుంచి మద్యం షాపులు క్లోజ్..
తెలంగాణలో రేపు అంటే ఫిబ్రవరి 27న..మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.ఇప్పటికే 25వ తేదీ సాయంత్రం నుంచి వీరి ప్రచారం ముగిసింది. దీంతో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు తుది దశకు చేరుకున్నట్లు అయింది.
ఫిబ్రవరి...
అన్నదాతలకు భారీ ఆర్థిక భరోసా.. ఏప్రిల్లోనే మొదటి విడత అమలు!
రైతులకు ఏపీలోని కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు రాష్ట్ర రైతులకు శుభవార్త ప్రకటించారు. అన్నదాత సుఖీభవ పథకం అమలుపై కీలక ప్రకటన చేస్తూ, రాష్ట్ర రైతులకు ఆర్థిక...
జీవీ రెడ్డి సంచలన రాజీనామా.. టీడీపీకి గుడ్బై!
ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన తన పదవికి రాజీనామా చేయడంతో పాటు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా గుడ్బై చెప్పారు. గత కొన్ని...
భూకబ్జా ఆరోపణలపై వైసీపీ ఎమ్మెల్యే స్పందన! విచారణకు హాజరు కానంటూ ఘాటుగా ప్రకటన
వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి భూకబ్జా వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై రాజంపేట మండలంలోని పలు గ్రామాల్లో 30 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించి, ఎస్టేట్గా నమోదు చేసుకున్నారన్న ఆరోపణలు...
APPSC గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష యథావిధిగా కొనసాగింపు
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-2 ప్రధాన పరీక్షను యథావిధిగా నిర్వహించాలని నిర్ణయించింది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 175 కేంద్రాల్లో ఈ పరీక్ష జరగనుంది. ప్రభుత్వ సూచన మేరకు పరీక్ష వాయిదా వేయాలని...
ఆర్పీ సిసోడియా: ఏపీలో ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు
ఆంధ్రప్రదేశ్లో ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తున్నట్లు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ప్రకటించారు. రాష్ట్రంలో దాదాపు 13 లక్షల ఎకరాల్లో 4 లక్షల ఎకరాలను అక్రమంగా ఫ్రీహోల్డ్...













































