Tag: Andhra Pradesh
నాగబాబుకు ఏపీ కేబినెట్లో కాదు.. రాజ్యసభ సీటే కన్ఫమ్
వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి రాజీనామా ప్రకటించడంతో..ఏపీ నుంచి రాజ్యసభ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. విజయసాయి పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పదవులను వదులుకోవడమే కాకుండా.. మరో...
ఏపీలో మండుతున్న ఎండలు
ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాలలో ఎండలు దంచి కొట్టేలా ఉన్నాయి. ముఖ్యంగా ఏపీలో ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతున్నాయి. వేసవి ప్రారంభంలోనే ఎండలు ఇలా ఉంటే.. నడి వేసవిలో ఎలా ఉంటుందోనని ఏపీ...
బీసీ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని మహాత్మా జ్యోతిబా ఫులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (MJPAPBCWCET) 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 5వ తరగతి ప్రవేశాల కోసం నోటిఫికేషన్...
హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..
హైదరాబాద్ వాసులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య.. ట్రాఫిక్. ఎన్ని ఫ్లై ఓవర్లు వచ్చినా, ఎన్ని మెట్రోలు వచ్చినా కొన్ని ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్ సిగ్నళ్ల వద్దే వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తూ...
ఒంగోలు ఆవు రికార్డు ధర.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
ప్రపంచవ్యాప్తంగా ఒంగోలు జాతి ఆవుల ప్రాధాన్యత పెరుగుతోంది. ఇటీవల బ్రెజిల్లో నిర్వహించిన వేలంలో ఒంగోలు జాతికి చెందిన "వియాటినా-19" అనే ఆవు ఏకంగా రూ.41 కోట్లకు అమ్ముడుపోయింది. ఇది అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త...
చిలుకూరు బాలాజీ అర్చకుడిపై దాడి కేసు: పోలీసుల విచారణలో సంచలన విషయాలు!
చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్పై దాడి కేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవ రెడ్డి సహా ఆరుగురిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్...
తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ టెర్రర్..
ఏవియన్ ఇన్ఫ్లుయెంజా.. కోళ్లకు, కోళ్ల ద్వారా మనుషులకు వ్యాపించే ప్రాణాంతకమైన బర్డ్ఫ్లూ వైరస్. తొలిసారిగా ఇండియాలో 2006లో మహారాష్ట్రలోని నవాపూర్ అనే ఊరిలోని పౌల్ట్రీ ఫామ్లో బైటపడింది. అప్పటినుంచి ఏటా దేశంలో బర్డ్ఫ్లూ...
డిప్యూటీ సీఎం ఆలయాల సందర్శన వెనుక వ్యూహం ఉందా?
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలయాల సందర్శనను ప్రారంభించారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న అన్ని ప్రముఖ ఆలయాలను సందర్శించనున్నారు. అందులో భాగంగా నిన్న కేరళ చేరుకున్న పవన్.. మూడు రోజులపాటు కేరళతో...
ఏపీలో గ్రామీణాభివృద్ధికి బూస్ట్! వికసిత్ పంచాయత్ పథకంలో 15 పంచాయతీలు ఎంపిక
ఏపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని అనేక పెండింగ్ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఊపిరి పోస్తోంది. అలాగే, కొత్త పథకాలకు కూడా సహాయ సహకారాలు అందిస్తోంది. ఈ క్రమంలో తాజాగా...
కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో కేటాయించిన ఇళ్లు, ఇళ్ల స్థలాలపై పునర్విచారించాలని ఆదేశించింది. ఐదు రోజుల్లోనే ఈ సర్వే చేసి.. అనర్హులను గుర్తించాలని కలెక్టర్లకు...












































