Tag: Andhra Pradesh
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన లిక్కర్ ధరలు..
ఏపీ, తెలంగాణ మందుబాబులకు షాక్ తగిలింది. లిక్కర్ ధరలు పెంచుతూ ఏపీ ,తెలంగాణ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. రూ.99కు అమ్మే బ్రాండ్ , బీర్ తప్ప.. మిగిలిన అన్ని కేటగిరీల మద్యం ధరలను...
తిరుమల లడ్డూ వివాదంలో నలుగురు అరెస్ట్..మరిన్ని అరెస్టులకు రెడీ
తిరుమల లడ్డూ వివాదానికి సంబంధించి సీబీఐ విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా ఏర్పాటయి.. కొద్ది రోజులుగా విచారణ కొనసాగుతూ వస్తోంది. కాగా ఈ కేసులో.....
వైఎస్ జగన్కు విజయసాయిరెడ్డి కౌంటర్ ఎటాక్
వైసీపీ నుంచి బయటకు వెళ్లిన ఎంపీలకు మాజీ సీఎంత్రి వైఎస్ జగన్ కౌంటర్ ఇవ్వడం హాట్ టాపిక్ అవగా..దీనికి విజయసాయి రెడ్డి రీ కౌంటర్ ఇవ్వడం మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. ఏపీలో...
వైసీపీకి మరో ఎదురు దెబ్బ! విజయసాయి రాజీనామాపై జగన్ స్పందన..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. దీనిపై తొలిసారి స్పందించిన పార్టీ అధినేత, మాజీ సీఎం...
చికెన్ ధర పతనం.. అయినా తినేవారు కరువు.. అంతుచిక్కని వైరస్సే కారణమా..?
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ప్రియులకు ఇది షాకింగ్ న్యూస్. ఇటీవల కోడి మాంసం ధరలు భారీగా పడిపోతుండటంతో వినియోగదారులు ఇది శుభవార్తగా భావించినా, అసలు కారణం మాత్రం ఆందోళనకరంగా మారింది. పౌల్ట్రీ పరిశ్రమను...
ఏపీలో మరో రెండు కొత్త జిల్లాలు రానున్నాయా?
ఏపీలో మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయని..దీనిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల సమయంలో.. అవసరం మేరకు కొత్త జిల్లాల ఏర్పాటు ఉంటుందని కూటమి నేతలు...
20 లక్షల ఉద్యోగాల హామీపై కట్టుబడి ఉన్నాం: మంత్రి నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఐటీ రంగం కీలకమని, కేంద్రం సహాయంతో మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఢిల్లీలో కేంద్రమంత్రులతో సమావేశమైన ఆయన, రాష్ట్రంలో స్పీడ్...
ఏపీ బడ్జెట్ సమావేశాలకు ప్రభుత్వం సిద్ధం: ఏం ఉండబోతున్నాయంటే..?
ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టాలో త్వరలో నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. కూటమి...
2025 కేంద్ర బడ్జెట్: ఏపీకి రూ.5,936 కోట్లు, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్ కు...
2025 కేంద్ర బడ్జెట్ ద్వారా ఆంధ్రప్రదేశ్కు కీలకమైన బడ్జెట్ కేటాయింపులు చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కోసం రూ.5,936 కోట్లను కేటాయించారు. ఇదే సమయంలో,...
రాయలసీమలోనే మహానాడు..ఫిక్స్ చేసిన సీఎం
తెలుగుదేశం పార్టీ పెద్ద పండుగకు సిద్ధపడుతోంది. ఎందుకంటే టీడీపీకి మహానాడు ఒక పండుగ లాంటిది. ప్రతీ ఏడాది ఘనంగా నిర్వహించే మహానాడును ఈసారి రాయలసీమలో నిర్వహించాలని పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో సీఎం...












































