Tag: Andhra Pradesh
ఏపీని వదలనంటోన్న వర్షాలు..
తాజాగా బంగాళాఖాతం నుంచి వచ్చిన మరో అలెర్ట్ ఏపీ రైతులను కలవరపెడుతోంది. ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని దీని ప్రభావంతో రెండు రోజులపాటు వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 9న...
రాజధానిలో అభివృద్ధి పనులు స్పీడప్
ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక.. రాజధాని అమరావతిని అత్యున్నత ప్రమాణాలతో నిర్మించాలనే లక్ష్యంతో దూసుకెళ్తోంది . రాజధాని పనులను వేగవంతం చేస్తూ వస్తున్న సీఆర్డీఏ తాజాగా టెండర్లను పిలిచింది. సింపుల్గా చెప్పాలంటే అమరావతిలో...
ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డుల జారీ – క్యూఆర్ కోడ్ ఫీచర్తో వచ్చేస్తున్న క్రెడిట్...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా జారీ చేయబోతున్న రేషన్ కార్డులు అత్యాధునికంగా ఉండబోతున్నాయి. ఈ రేషన్ కార్డులు క్రెడిట్ కార్డుల్లా డిజైన్ చేయబడి, వాటిపై క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉంటుందట. రేషన్ షాపుల్లో క్యూఆర్...
ఫాస్టాగ్ చెక్ చేసుకుని సొంతూళ్లకు బయలుదేరండి..
సంక్రాంతికి సొంతూర్లకు వెళ్లే సమయం వచ్చేసింది. జాతీయ రహదారులపై ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా టోల్గేట్ల వద్ద చాలా రద్దీ ఉంటుంది. ఒకవేళ మీ ఫాస్టాగ్ ఎక్కౌంట్ సరిగ్గా లేకపోతే ముందుకూ...
Vaikunta Dwara Stampede: బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా
తిరుమల వైకుంఠ ఏకాదశి పర్వదినం ముందు టోకెన్ల జారీ సమయంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. తిరుపతి బైరాగిపట్టెడలో గేట్లు ఒక్కసారిగా తెరవడంతో ఈ ఘోరం జరిగింది....
లోకేష్కు రోజురోజుకు పెరుగుతున్న గుర్తింపు
మనలో సామర్ధ్యం,ప్రతిభ ఉన్నా కూడా అది గుర్తించే టైమ్ రాకపోతే అదంతా మరుగున పడిపోతుంది. స్థాయి తక్కువ వాళ్లతో కూడా మాటలు పడాల్సి వస్తుంది. అదే టైమ్ మనకు అనకూలంగా మారిన రోజు...
పోలవరం నిర్వాసితులకు నెరవేరిన కల
ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న పోలవరం నిర్వాసితుల కల నెరవేరింది. ఎప్పుడో ఏడేళ్ల కిందట అప్పటి ప్రభుత్వం పునరావాస ప్యాకేజీ , ఇతర నిధులు చెల్లించింది. తర్వాత జగన్ సర్కారు మాత్రం పట్టించుకోలేదు. తాజాగా...
ఆవేశంలో నోరు జారిన జేసీ ప్రభాకర్రెడ్డి: మాధవీలతపై వ్యాఖ్యలకు క్షమాపణ
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి ఇటీవల సృష్టించిన వివాదంపై స్పందిస్తూ కీలక ప్రకటన చేశారు. సినీనటి, బీజేపీ నాయకురాలు మాధవీలతపై తాను చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల కారణంగా ఆమెకు క్షమాపణలు చెబుతున్నట్లు...
శేషాచలం అడవులు: ఎట్టకేలకు దొరికిన విహార యాత్ర కు వెళ్లిన బీటెక్ విద్యార్థులు
ఏపీ శేషాచలం అడవుల్లో జరిగిన విషాదకర సంఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా శ్రీకాళహస్తికి చెందిన ఆరుగురు బీటెక్ విద్యార్థులు శేషాచలం అడవుల్లోని వాటర్ఫాల్స్ సందర్శించేందుకు వెళ్లారు. అనుకోని...
2024లో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయంలో కొత్త రికార్డ్!
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి 2024లో హుండీ ద్వారా రూ.1,365 కోట్ల ఆదాయం వచ్చింది. గత రెండేళ్లతో పోలిస్తే ఇది అత్యధికం. 2023లో రూ.1,391.86 కోట్లు, 2022లో రూ.1,291.69 కోట్ల ఆదాయం వచ్చిన...











































