Tag: prime minister modi
మోడీని కలవనున్న వైసీపీ ఎంపీలు.. దానిపైనే చర్చ
కొద్దిరోజులుగా ఏపీలో ఒక వార్త వైరలవుతోంది. వైసీపీ ఎంపీలు అంతా బీజేపీ వైపు చూస్తున్నారని.. త్వరలోనే వారు కాషాయపు కండువా కప్పు కుంటారని ఆ వార్త సారాంశం. మరికొందరు ఎంపీలు ఇప్పటికే బీజేపీ...
సభలో చేతులు కలిపిన మోడీ, రాహుల్ గాంధీ.. షాక్లో సభ్యులు
పార్లమెంట్లో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఎప్పుడూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ.. నిప్పులు చెరుగుకునే ఆ ఇద్దరు నేతలు ఆప్యాయంగా కరచాలనం చేసుకున్నారు. బుధవారం లోక్ సభ స్పీకర్గా వరుసగా రెండోసారి ఓం...
48 ఏళ్ల తర్వాత ఆసక్తిగా సాగిన లోక్ సభ స్పీకర్ ఎన్నిక
అత్యంత ఆసక్తిగా సాగిన లోక్ సభ స్పీకర్ ఎన్నికకు ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పడింది. 18వ లోక్ సభ స్పీకర్గా ఎన్డీయే బలపరిచిన అభ్యర్థి అయిన ఓం బిర్లా మూజువాణి ఓటుతో ఎన్నికయ్యారు. ...
తెలుగు మంత్రులకు కీలక శాఖలు అప్పగించిన మోడీ
కేంద్రంలో మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి కొలువుదీరిన విషయం తెలిసిందే. ఆదివారం వరుసగా మూడోసారి ప్రధానిగా.. నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు 71 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు....
లోక్ సభ స్పీకర్ పదవి దక్కేదెవరికి?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా , 72 మంది మంత్రులతో కలిసి కేంద్ర కేబినెట్ ఏర్పాటు అవగా వారిలో 30 మంది కేబినెట్ మంత్రులుగా మరో ఐదుగురు స్వతంత్ర హోదాతో సహాయ మంత్రులుగా,...
మోడీ తొలి సంతకం ఆ ఫైల్ పైనే..?
భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ఆదివారం ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. సోమవారం ఢిల్లీలోని సౌత్ బ్లాక్లోని పీఎంఓ ఆఫీస్లో ప్రధానమంత్రిగా మోడీ బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత రైతుల సంక్షేమానికి పెద్ద...
నిర్మలా సీతారామన్ నయా రికార్డ్
రెండుసార్లు కేంద్ర మంత్రిగా పని చేసిన నిర్మలా సీతారామన్ మరోసారి రికార్డు క్రియేట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేబినెట్లో ఆదివారం సాయంత్రం నిర్మలా సీతారామన్ మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుత ...
సొంత ఇల్లు, కారు కూడా లేవట..
హిందువులంతా పవిత్రంగా భావించే గంగా సప్తమి పర్వదినం రోజు.. ప్రధాని నరేంద్ర మోదీ వారాణసీ నియోజకవర్గం నుంచి బరిలో దిగడానికి నామినేషన్ వేశారు. అమిత్షా,రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, యోగి ఆదిత్యనాథ్, చంద్రబాబు,...
ప్రధాని మోడీ తెలంగాణ టూర్ ఖరారు
తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని భారతీయ జనతా పార్టీ ముమ్మరం చేయనుండటంతో.. తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ టూరు ఖరారు అయింది. లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో...
ఎన్డీఏ గెలుపుపై అంత నమ్మకమా?
పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ శ్రేణులు చాలా ధీమాగా ఉన్నారు. ప్రధానమంత్రి మోదీ సహా ప్రముఖ నేతలు చాలా సందర్భాల్లో మాట్లాడుతూ.. ఎన్డీఏ 400 స్థానాలకు పైగా...

































