తెలంగాణలో కొత్తగా 157 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

Coronavirus, COVID-19, Covid-19 Updates in Telangana, telangana corona district wise cases, telangana coronavirus cases district wise, telangana coronavirus cases today, telangana coronavirus cases today district wise, telangana coronavirus district wise, telangana coronavirus district wise List, Telangana Coronavirus News, telangana covid cases today bulletin, telangana covid cases today list,mango news

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 157 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఫిబ్రవరి 9, మంగళవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,95,988 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే కరోనా వలన మరొకరు మరణించడంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1613 కి పెరిగింది.

ఇక గత 24 గంటల్లో 163 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,92,578 కు చేరుకుంది. ప్రస్తుతం 1,797 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య 82 లక్షలకు చేరువైంది. మంగళవారం నాడు 29,666 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 81,84,013 కు చేరగా, రాష్ట్రంలో ప్రతి పది లక్షల జనాభాకు 2,19,882 పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ