ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు..రాచకొండ సీపీ క్లారిటీ
ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్కు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇటీవల వినిపించిన వార్తలు.. ఇటు ఫ్యాన్స్తో పాటు అటు బీసీసీఐలోనూ పెద్ద కలకలమే రేపింది. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగానే మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతోందంటూ వినిపించిన వార్తలతో...
భూ కబ్జాల బాధితులకు అండగా డిప్యూటీ సీఎం
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి వార్తల్లో నిలిచారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ సమస్యలపై కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. భూ కబ్జాల బాధితుల సమస్యలను స్వయంగా పరిశీలించి.. న్యాయం...
జుట్టుకు సంబంధించిన ఎలాంటి సమస్య అయినా ఇలా చెక్ పెట్టండి..
పెరుగుతున్న కాలుష్యం, విపరీతమైన ఒత్తిడిలు, సమయం లేక జుట్టు సంరక్షణ గాలికొదిలేస్తున్నారు. దీనివల్ల జుట్టు రాలే సమస్యతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి మంచి ఆహారం తీసుకోవడంతో పాటు మంచి...
ఈపీఎఫ్ఓ 3.0తో 9 కోట్ల మంది ఉద్యోగులకు ప్రయోజనం
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ అంటే కొంత మందికి అర్ధం కాకపోవచ్చు కానీ..EPFO అంటే అందరికీ బాగా తెలుసు. అయితే తాజాగా ఈపీఎఫ్ఓలో డిజిటల్గా కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నట్లు కేంద్ర కార్మిక శాఖ...
నెల రోజుల్లో వెయ్యి మందికి పైగా విద్యార్థుల వీసాలు రద్దు
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయ్యాక..వలసదారులను అమెరికా నుంచి బయటకు వెళ్లడమే టార్గెట్ పెట్టుకుని రకరకాల కండిషన్లతో ఇబ్బంది పెడుతూ వస్తున్నారు. తాజాగా విదేశీ విద్యార్థులపైన కూడా ఇప్పుడు ఉక్కుపాదం మోపుతున్నారు....
భారత్ మూడేళ్లలో ఆ రెండు దేశాలను అధిగమిస్తుందా?
భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకుంటోందని ఆర్థిక నిపుణులు చెబుతూ వస్తున్నారు. ఇప్పటికే ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో భారత్ కూడా ఒకటిగా చేరిపోయింది . దీనికి తోడు కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం...
లోక్ సభ హాజరులో ఏపీ ఎంపీలు టాప్
ఇటీవల 18వ లోక్ సభ బడ్జెట్ సమావేశాలు ముగిసాయి. దీంతో ఈ బడ్జెట్ సమావేశాలపై పీఆర్ఎస్ ఇండియా అనే సంస్థ ఓ నివేదికను బయటపెట్టింది. ఏపీ నుంచి 25 మంది ఎంపీలు ప్రాతినిధ్యం...
మరోసారి బయటపడిన పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం
డబ్బు చాలా మందికి ఉంటుంది. అధికారం చాలా మందికి వస్తుంది. కానీ కష్టం చూసి స్పందించే మనసు మాత్రం అతికొద్ది మందికి మాత్రమే ఉంటుంది. అలాంటి మంచి మనసు డిప్యూటీ సీఎం పవన్...
ఏపీ బీజేపీ చీఫ్గా తెరమీదకు కొత్త పేరు
ఏపీ బీజేపీ చీఫ్గా దగ్గబాటి పురందేశ్వరి ఎంపికై రెండేళ్లు పూర్తవడంతో.. ఆమె స్థానంలో కొత్త చీఫ్ ఎంపిక అనివార్యంగా మారింది.కాగా పదవి కోసం పార్టీలో పోటా పోటీ వాతావరణం నెలకొంది. ఏపీ బీజేపీ...
ఏపీలో 25 జిల్లాలలో డ్వాక్రా మహిళల కోసం..
తాజాగా ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెబుతోంది. పెట్రోల్ బంకులు, స్మార్ట్ మార్కెట్లు, స్వయం ఉపాధి కల్పిస్తూ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది. దీనిలో భాగంగా 25 జిల్లాలలో...
















































