అమరావతికి గుర్తింపు తెచ్చేలా ప్రత్యేక ఐకానిక్ టవర్లు
అమరావతి రాజధాని నిర్మాణంపై కూటమి ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది.దీనిలో భాగంగానే మే 2న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా పనులకు శ్రీకారం చుట్టనుంది. గత అనుభవాల దృష్ట్యా వీలైనంత త్వరగా...
మీరు కూడా ఇయర్ ఫోన్స్ ఇలాగే వాడుతున్నారా?
ఇప్పుడు చాలామంది ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్, బ్లూటూత్ తోనే కనిపిస్తున్నారు. మంచి మ్యూజిక్ వినడానికి అయినా, మాట్లాడటానికైనా అంతా వీటిని వాడటానికే మొగ్గు చూపిస్తున్నారు. అయితే వీటిని బ్యాగులో, ప్యాంట్ జేబుల్లో...
తెలంగాణలో లిక్కర్ ధరలు పెంపు..
తెలంగాణలో మద్యం ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే బీర్ల ధరలు పెంచిన తెలంగాణ సర్కార్.. తాజాగా ఇతర లిక్కర్ ధరలు కూడా పెంచడానికి సమాయత్తమవుతోంది. అయితే పేద, బడుగు వర్గాలు ఎక్కువగా తీసుకునే.....
భూభారతి పోర్టల్తో ల్యాండ్ రికార్డ్స్ ఇలా తనిఖీ చేసుకోండి..
తెలంగాణలో భూ రికార్డుల నిర్వహణ కోసం ఒక సమగ్ర డిజిటల్ వేదికగా భూభారతి పోర్టల్ రూపొందించబడింది. ఈ పోర్టల్ భూ యజమానులకు వారి భూమి వివరాలను ఈజీగా తెలుసుకునే అవకాశాన్నిస్తుంది. ప్రస్తుతం ఈ...
అమరావతి రాజధాని పనులకు ముహూర్తం ఫిక్స్!
అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. మే 2న ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు మరోసారి శంకుస్థాపన చేయనున్నారు. మంత్రివర్గ సమావేశంలో ఈ విషయాన్ని సీఎం...
ఏపీకి టీసీఎస్.. గేమ్ చేంజర్ అవుతోందా?
త్వరలో విశాఖపట్నం ఐటీ హబ్గా మారబోతుంది. దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కు ఏపీ ప్రభుత్వం కేవలం 99 పైసలకే 21.16 ఎకరాల భూమిని కేటాయించడం సంచలనం రేపుతోంది. సీఎం...
బొటాక్స్ ట్రీట్మెంట్ గురించి మీకివి తెలుసా?
చాలామంది సినీ తారలు, సెలబ్రెటీలు 50 ఏళ్లు దాటినా ఇప్పటికీ 30 ఏళ్లలోనే ఉన్నట్లుగా కనిపిస్తుంటారు. అసలు వీరు అందాన్ని తిని బతుకుతారా ఏంటి అన్న కామెంట్లు కూడా వింటాం. అయితే ఇలా...
ఏంటి ఈ నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసు ?
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఏప్రిల్ 15న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ,కాంగ్రెస్ ఓవర్సీస్ చీఫ్ సామ్ పిట్రోడాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ..ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో...
కశ్మీర్లో వందేభారత్ ట్రయల్ రన్..మరో రెండురోజుల్లోనే ప్రారంభం
దేశవ్యాప్తంగా వందేభారత్ సేవలు విస్తరిస్తున్నాయి. తాజాగా జమ్మూ కాశ్మీర్ లోని కాట్రా-సంగల్దాన్ సెక్షన్లో ప్రత్యేక వందే భారత్ ట్రయల్ రన్ను విజయవంతంగా నిర్వహించారు. ఈ నెల 19వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ...
కొద్దిగా దిగి వచ్చిన పసిడి ధర..
బంగారం ధరలు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. దీంతో పసిడి కొనుగోలుదారుల మనసులో కొద్దిరోజులుగా గందరగోళం నెలకొంది. బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు ఎప్పుడు కూడా అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా ఉంటాయి.దీనిలో...















































