ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. ‘SIR’ అంశంపై విపక్షాల నిరసన
లోక్సభ 18వ సెషన్, రాజ్యసభ 269వ సెషన్ అయిన శీతాకాల సమావేశాలు ఈ రోజు ఉదయం 11:00 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు డిసెంబర్ 19 వరకు కొనసాగుతాయి. ఇక సమావేశాలు ప్రారంభం...
‘క్యూర్.. ప్యూర్.. రేర్’ తెలంగాణ కొత్త ముఖచిత్రం – సీఎం రేవంత్ రెడ్డి విజన్
'క్యూర్.. ప్యూర్.. రేర్' ఇదే తెలంగాణ కొత్త ముఖచిత్రం అని పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ మేరకు ఆయన తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును, సుదీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశిస్తూ 'తెలంగాణ రైజింగ్ విజన్...
Rohit Surisetty ఇంటర్వ్యూ – వైజాగ్ నుంచి ఐఐటీ ఖరగ్పూర్ వరకు
IITian Telugu Vlogsలో విడుదలైన Rohit Surisetty ఇంటర్వ్యూ, దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీలలో ఒకటైన ఐఐటీ ఖరగ్పూర్ వరకు తన ప్రయాణాన్ని ఆసక్తికరంగా పంచుకున్నారు. వైజాగ్ నుంచి సాగిన ఈ ప్రయాణంలో, ఐఐటీ...
మరోసారి ప్రేక్షకుల ముందుకు ‘అమృతం’
'ఒరేయ్ ఆంజనేలూ..! తెగ ఆయాస పడిపోకు చాలు.. మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు'.. ఈ పాట వింటే చాలు, నవ్వుల అమృతం తాగిన అనుభూతి తెలుగు ప్రేక్షకులకు వెంటనే గుర్తొస్తుంది. 90ల...
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణస్వీకారం
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, ఈ రోజు (బుధవారం) ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలోని స్పీకర్...
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ లేఖ
భారత రాజ్యాంగ దినోత్సవం (నవంబర్ 26) సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ పౌరులను ఉద్దేశించి ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. పౌరులందరూ తమ రాజ్యాంగ విధులను (Constitutional Duties)...
పల్లె పండుగ 2.0 ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలులో నేడు (బుధవారం, నవంబర్ 26) 'పల్లె పండుగ 2.0' కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది....
హైదరాబాద్లో ‘శాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్’ను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) హైదరాబాద్లో శాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఫెసిలిటీని వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కేంద్ర మంత్రి రామ్మోహన్...
అమరావతిలో విద్యార్థుల మాక్ అసెంబ్లీ.. హాజరైన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని, విద్యార్థులకు అసెంబ్లీ సమావేశాలపై అవగాహన కల్పించడానికి అమరావతిలోని అసెంబ్లీ ప్రాంగణంలో ఒక వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈరోజు (బుధవారం) ఉదయం ప్రారంభమైన ఈ కార్యక్రమంలో, రాష్ట్రంలోని...
జీహెచ్ఎంసీ విస్తరణకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్.. ఇక మినీ తెలంగాణగా హైదరాబాద్
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మహానగరం యొక్క సమగ్ర మరియు సమతుల్య అభివృద్ధి లక్ష్యంగా GHMC పరిధిని భారీగా విస్తరిస్తూ చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రంలో కీలక పరిపాలనా సంస్కరణకు అడుగులు...












































