ఏపీలో కొత్తగా మరో 2 జిల్లాలు, 4 రెవెన్యూ డివిజన్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం, స్థానిక ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని జిల్లాల పునర్వ్యవస్థీకరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం, రాష్ట్రంలో ఇప్పుడున్న 26...
మహిళా సంఘాలకు రూ.304 కోట్ల వడ్డీ లేని రుణాలు: తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా స్వయం సహాయక బృందాలకు (SHGs) వడ్డీ లేని రుణాలను ఒకేసారి భారీ మొత్తంలో పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మరియు మంత్రి...
మనోజ్ఞ సూర్యదేవర : అజర్బైజాన్ గబాలా ట్రిప్ హైలైట్స్
యూట్యూబర్ మనోజ్ఞ సూర్యదేవర అజర్బైజాన్ పర్యటనలో భాగంగా గబాలాలోని అద్భుతమైన ప్రదేశాలను తమ లేటెస్ట్ వ్లాగ్లో చూపించారు. Tufandag Mountain Resort ప్రధాన ఆకర్షణగా ఉన్న ఈ వీడియో, ప్రకృతి ప్రియులను విశేషంగా...
వచ్చే ఏడాది జూన్లోగా 1.4 కోట్ల కుటుంబాలకు స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు – సీఎం చంద్రబాబు
రాష్ట్రవ్యాప్తంగా 1.4 కోట్ల కుటుంబాలకు వచ్చే ఏడాది జూన్లోగా స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు అందజేయాలని ఆదేశించారు ముఖ్యంమత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ మేరకు నేడు (సోమవారం, నవంబర్ 24) నూతనంగా ఏర్పాటు...
తీవ్ర విషాదంలో బాలీవుడ్.. ప్రముఖ నటుడు ధర్మేంద్ర కన్నుమూత
భారతీయ సినీ చరిత్రలో 'హీ-మ్యాన్'గా ప్రసిద్ధి చెందిన ప్రముఖ బాలీవుడ్ (హిందీ) నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. శ్వాసకోశ సమస్యల కారణంగా ఇటీవలే ఆసుపత్రిలో చేరి, 12 రోజుల క్రితం డిశ్చార్జ్ అయిన కొద్ది...
స్మృతి మంధాన వివాహం వాయిదా, కారణం ఇదే..!
భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన, ప్రముఖ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ వివాహం వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం, ఈ జంట వివాహం ఆదివారం (నవంబర్...
ఏపీలో నేటి నుంచి ‘రైతన్నా.. మీ కోసం’ కార్యక్రమం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల సమస్యలు మరియు సంక్షేమంపై దృష్టి సారించేందుకు ఉద్దేశించిన 'రైతన్నా.. మీ కోసం' అనే ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు (నవంబర్ 24, 2025) నుంచి ప్రారంభమవుతోంది. రాష్ట్రంలోని రైతుల...
నూతన సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణస్వీకారం.. హాజరైన ప్రధాని మోదీ, 6 దేశాల సీజేఐలు
భారతదేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీం కోర్టు) 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనచేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ...
ఉగ్రవాదంపై పోరులో ద్వంద్వ ప్రమాణాలు సమ్మతం కాదు – జీ20 సదస్సులో ప్రధాని మోదీ
దక్షిణాఫ్రికాలో జరిగిన జీ20 సమ్మిట్ సందర్భంగా ఐబీఎస్ఏ (IBSA - India, Brazil, South Africa) దేశాధినేతల సమావేశంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రపంచ భద్రత మరియు సంస్థాగత సంస్కరణలపై కీలక...
బైజూస్ రవీంద్రన్కు అమెరికా కోర్టు షాక్
ఎడ్టెక్ దిగ్గజం బైజూస్ (Byjus) కంపెనీ సహ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్కు అమెరికా కోర్టులో భారీ షాక్ తగిలింది. బైజూస్ ఆల్ఫా ట్రస్ట్ చెల్లించాల్సిన బాకీకి గాను అమెరికా కోర్టు డిఫాల్ట్ జడ్జ్మెంట్...












































