రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం.. ‘సెన్యార్’ తుఫాన్గా నామకరణం
రాష్ట్రంలో గత నెల మొంథా తుఫాన్ నష్టం నుంచి ఇంకా తేరుకోకముందే, రైతుల్లో మరో తుఫాన్ గుబులు రేపుతోంది. భారత వాతావరణ శాఖ (IMD) అంచనాల ప్రకారం, ఈ నెల చివరి వారంలో...
ఎమ్మెల్యేలు దానం, కడియంలకు మరోసారి స్పీకర్ నోటీసులు
బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై వివరణ ఇవ్వాలని కోరుతూ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ గురువారం మరోసారి నోటీసులు జారీ చేశారు. స్టేషన్ఘన్పూర్...
‘రైతన్నా మీకోసం’.. చంద్రబాబు సర్కార్ సరికొత్త కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవసాయ రంగంలో పెనుమార్పులు తీసుకురావడం ద్వారా సాగును లాభసాటిగా మార్చేందుకు 'రైతన్నా.. మీ కోసం' పేరిట ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. గురువారం నాడు మంత్రి అచ్చెన్నాయుడు,...
రీసెర్చ్ చేయాలా? AI టూల్తో నిమిషాల్లో అద్భుతమైన నోట్స్ సిద్ధం!
ప్రాజెక్ట్ వర్క్ లేదా క్లిష్టమైన రీసెర్చ్ కోసం నోట్స్ తయారు చేయడం చాలా సమయం తీసుకునే శ్రమతో కూడిన పని. అయితే, AI (కృత్రిమ మేధస్సు) సహాయంతో ఈ ప్రక్రియను ఇప్పుడు చాలా...
నితీశ్ ప్రమాణ స్వీకారం వేళ.. ప్రశాంత్ కిశోర్ మౌన వ్రతం
'జన సురాజ్' పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ కనీసం ఒక్క సీటు కూడా గెలవలేకపోయిన నేపథ్యంలో ఓటమికి బాధ్యత వహిస్తూ ఒకరోజు...
బిల్లుల ఆమోదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి పంపించిన బిల్లులకు సమ్మతి తెలిపే విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు న్యాయస్థానం గడువు విధించడంపై దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము సంధించిన ప్రశ్నలకు (ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్) సంబంధించి సుప్రీంకోర్టు...
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో కేటీఆర్పై విచారణకు గవర్నర్ అనుమతి
ఫార్ములా ఈ-రేసు కేసుకు సంబంధించి మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్పై విచారణకు తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిధుల దుర్వినియోగం ఆరోపణలపై విచారణకు గవర్నర్ అనుమతించారు....
బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారం.. హాజరైన ప్రధాని మోదీ, అమిత్ షా
బీహార్ ముఖ్యమంత్రిగా జనతాదళ్ యునైటెడ్ (JDU) చీఫ్ నితీశ్ కుమార్ గురువారం (నవంబర్ 20) ప్రమాణస్వీకారం చేశారు. పాట్నాలోని గాంధీ మైదానంలో 20వ తేదీ మధ్యాహ్నం 11.30 గంటలకు ప్రమాణస్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా...
ఏపీకి మరోసారి తుపాను ముప్పు.. 22న బంగాళాఖాతంలో అల్పపీడనం
ఆంధ్రప్రదేశ్కు మరోసారి తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇటీవలే మొంథా తుపానుతో అతలాకుతలమైన రాష్ట్రంపై మరోసారి కొత్త తుపాన్ పంజా విసిరేందుకు సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించిన ముఖ్య...
మద్యం కుంభకోణం కేసు: వైసీపీ నేత చెవిరెడ్డి కుటుంబ ఆస్తులు జప్తు
గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భారీ మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో కీలక నిందితుడైన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కుటుంబ ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం జప్తు చేసింది. బుధవారం...











































