వార్ని రికార్డులన్నీ కొల్లగొడుతున్న వైభవ్ సూర్య వంశీ
వైభవ్ సూర్య వంశీ.. ఐపీఎల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఈ పేరు మారుమోగిపోతోంది. 18 సీజన్ల ఐపీఎల్లో గొప్ప గొప్ప ఆటగాళ్లంతా నెలకొల్పిన రికార్డులను కేవలం మూడో మ్యాచ్తోనే పటా పంచలు చేశాడు. మరో...
పీఓకేలో ఖాళీ అవుతున్న ఉగ్ర శిబిరాలు..!
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారతదేశం, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. భారత్ ధీటైన సమాధానం ఇవ్వడానికి రెడీ అవుతోంది. దీంతో.. దేనికైనా సిద్ధం, యుద్ధానికి రెడీ అణుబాంబులతో సిద్ధంగా ఉన్నామంటూ పాక్...
రుచిలో అద్భుతం కోనాం చేపల పులుసు.. రెసిపీ ఇలా ఈజీ చేసుకోండి
నిరుపేదలకు అన్నం పెడుతున్న యూట్యూబర్ ఖ్వాజా మొయినుద్దీన్. నిత్యం ఏదో ఓ వంటకాన్ని ఎలా వండాలో వివరిస్తూ ఆ వీడియోలను Nawab’s Kitchen Official ఛానల్ లో అప్లోడ్ చేస్తున్నారు. అంతే కాదు ఆ...
ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత
అమరావతికే పట్టం అని మరోసారి తేల్చి చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. భవిష్యత్తులో కూడా రాజధాని అమరావతికి తిరుగులేదని ముఖ్యమంత్రి చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. దీని కోసం పార్లమెంటులో చట్టం చేయిస్తామని హామీ...
మాంసాహారానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదట..
సమ్మర్లో చాలామంది వెజిటేరియన్ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. కానీ ఎప్పుడూ వెజిటేరియన్ ఫుడ్ తింటేనే మంచిదని.. నాన్ వెజ్కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నిపుణులు అంటున్నారు. అందరూ అనుకున్నట్లు నాన్...
నిత్యం యవ్వనంగా ఉండటానికి.. 10 అద్భత చిట్కాలు
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
ఆపరేషన్ కగార్పై పెరుగుతున్న వ్యతిరేకత
2026 మార్చి నాటికి భారత దేశంలో నక్సలిజం అనే పదమే లేకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగానే ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల వేట కొనసాగిస్తూ వస్తోంది. గడిచిన 4...
భారత్పై పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసి బహిరంగ బెదిరింపులు
ప్రపంచం అంతా ఏకమై పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఉన్నా.. పాక్ మాత్రం తన వంకర బుద్ధిని మార్చుకోదన్న విషయం మరోసారి రుజువయింది. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ వెనక్కి తీసుకోవడంతో ఉక్రోషంతో రగిలిపోతుంది. తాజాగా...
పహల్గాం ఉగ్రదాడి కేసు ఎన్ఐఏ చేతికి..
పహల్గాం ఉగ్రదాడి కేసును జమ్ముకశ్మీర్ పోలీసుల నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ అధికారికంగా తీసుకుంది. కేంద్ర హోంశాఖ ఆదేశంతో కేసు విచారణను స్వీకరించిన ఎన్ఐఏ.. ఘటనాస్థలంలో ఆధారాలను కుణ్ణంగా పరిశీలిస్తోంది. ఉగ్రదాడి చూసిన...
పాక్ రద్దు చేసిన సిమ్లా ఒప్పందంతో భారత్కు నష్టమా? లాభమా?
ఇటీవల జరిగిన జమ్ము కాశ్మీర్ పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇట్స్ రివెంజ్ టైమ్ అన్నట్లుగా భారత్.. మిలటరీ ఆప్షన్స్ను పక్కన పెట్టి ముందుగా సింధు అస్త్రాన్ని పాక్పై ప్రయోగించింది. నిజానికి పాకిస్తాన్ను పరోక్షంగా...











































