నో బ్యాగ్ డే రోజు విద్యార్ధులు ఏం చేయాలి?
ఏపీ ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేష్ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. ఇకపై విద్యార్థులపై విద్యాభారాన్ని, ఒత్తడిని తగ్గించి, విభిన్న అభ్యాసనా విధానాలను అందించి.. స్టూడెంట్స్...
వైట్ రైస్ తినడం మానేస్తే బరువు తగ్గుతారా..?
బరువు తగ్గాలనుకుని ప్రయత్నిస్తున్నవారికి.. ఒక నెల పాటు వైట్ రైస్ తినడం మానేయమని చెప్పే మాటలు వింటూ ఉంటాము. ఎందుకంటే అన్నం తినడం మానేస్తే ఆ తేడా కొద్ది రోజుల్లోనే తెలుస్తుందని అంటారు....
పండుగ పూటా భారీగా పెరిగిన గోల్డ్ , సిల్వర్ ధరలు
బులియన్ మార్కెట్లో గోల్డ్ , సిల్వర్ ధరలు పరుగులు పెడుతున్నాయి. గత కొంతకాలం నుంచి తగ్గేదేలా అన్నట్లుగా పుత్తడి, వెండి ధరలు నాన్స్టాప్గా పెరుగుతూనే ఉండటంతో సామాన్యులు అటు చూడాలంటేనే భయపడుతున్నారు. రేపు...
BSNL నుంచి చౌకైన వార్షిక ప్లాన్: రోజుకు 2GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్తో
భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన వినియోగదారులకు తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలు అందించే ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులో ఉంచుతోంది. ఆ ప్లాన్లలో ముఖ్యమైనది రూ. 1,515 ప్లాన్, ఇది...
43 ఏళ్ల వయసులోనూ ధోనీ మెరుపు స్టంపింగ్..
ఐపీఎల్ 2025లో మహేంద్ర సింగ్ ధోనీ తన మునుపటి దృష్టిని, చురుకుదనాన్ని మరోసారి ప్రదర్శించాడు. 43 ఏళ్ల వయస్సులోనూ యువకుడిలా వికెట్ల వెనుక మెరుపు వేగంతో కీపింగ్ చేస్తూ అభిమానులను మంత్రముగ్ధులను చేశాడు....
అదనపు కట్నం వేధింపులు కేసులో భర్తకు జీవితఖైదు, అత్తకు ఏడు సంవత్సరాల శిక్ష
హైదరాబాద్లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన కేసులో రంగారెడ్డి కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. 2017లో చోటుచేసుకున్న ఈ ఘటనలో అదనపు కట్నం కోసం భర్త మరియు అత్తవారి వేధింపులు తట్టుకోలేక...
అవినీతిపై కఠిన చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి..
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ విధానాలు పారదర్శకంగా ఉండాలని, ప్రతీకార రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు. మునుపటి ప్రభుత్వాలు...
లక్నో చేతిలో ఓటమి: పిచ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ప్యాట్ కమిన్స్
లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓటమి సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్కు నిరాశను మిగిల్చింది. తొలిమ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై 286 పరుగుల భారీ స్కోర్ సాధించి ఐపీఎల్ చరిత్రలో రెండో అతి...
మంత్రి నారా లోకేష్ చేసిన ఆ ఒక్క పనికి ప్రశంసల జల్లు..
ఓ మహిళ అవయవ దానం చేయడంతో.. మరొకొందరి ప్రాణం నిలబడింది. ఈ మహత్తర కార్యానికి మంత్రి నారా లోకేష్ సహకారం తోడవడంతో.. విజయవంతంగా అవయవాల తరలింపు పూర్తయింది. గుంటూరు రమేష్ ఆసుపత్రిలో చికిత్స...
భారత్లో 2వేల యూఎస్ వీసాల అపాయింట్మెంట్లను రద్దు చేసిన అమెరికా
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక.. అమెరికా వెళ్లడానికే చాలామంది భయపడుతున్నారు. అలాగే ఇప్పుడు అమెరికాలో ఉన్న వివిధ దేశాలవారు ట్రంప్ మళ్లీ ఎప్పుడు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని వణికిపోతున్నారు. అంతా...










































