5 లక్షల మందికి షాకిచ్చిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలను చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ వరుసగా సంచలన నిర్ణయాలను తీసుకుంటూ.. దూకుడు ప్రదర్శిస్తున్నారు. ప్రధానంగా అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటి వరకూ 37 వేల మందికిపైగా అక్రమ...
హైదరాబాద్ వాసులకు వాన అలెర్ట్
నెల రోజుల ముందు నుంచీ భానుడు ఉగర్రూపం చూపిస్తున్న సమయంలో.. రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాలలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ..ఈరోజు కూడా...
ఏసీ గ్యాస్ లీక్ అవుతుందో లేదో ఎలా గుర్తించాలి?
మార్చిలోనే ఎండలు మాడు పగలకొడుతున్నాయి. ఈ ఏడాది మార్చిలోనే రికార్డు స్థాయిలో కరెంటు వినియోగం జరుగుతున్నట్లు ఇటీవల ఎలక్ట్రిసిటీ అధికారులు వెల్లడించారు. దీనికి కారణం చాలామంది ఏసీని ఉపయోగించకుండా నిద్రపోలేకపోతున్నారు. అయితే కొన్ని...
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై రాజుకున్న రగడ
తెలంగాణలో బీజేపీ అధ్యక్ష పదవిపై గతంలో ఎప్పుడూ లేనంతగా రగడ జరుగుతుంది. ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడి కోసం ఈటల రాజేందర్, డీకే అరుణ, రాంచందర్ రావు పేర్లు వినిపిస్తున్నాయి. అయితే తెలంగాణ బీజేపీ...
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి నేటికి నెల రోజులు
ఎస్ఎల్బీసీ టన్నెల్ పైకప్పు కూలిపోయిన ఘటన జరిగి ఈరోజుకు నెల రోజులైంది. టన్నెల్లో 8 మంది చిక్కుకుపోగా.. 15 రోజుల తర్వాత ఒకరి మృతదేహాం మాత్రమే లభ్యమైంది. మిగిలిన ఏడుగురి ఆచూకీ కోసం...
భోజనాన్ని స్పూన్తో తినే అలవాటు మార్చుకోండి..
టిఫిన్ , భోజనం ఇలా ఏం తిన్నా స్పూన్ తో తినొద్దని.. చేత్తో తింటేనే అది మైండ్ ఫుడ్ ఈటింగ్ అవుతుందంటున్నారు. అప్పుడే మనం తినే ఆహారంపై కాన్సన్ట్రేషన్ ఉంటుందంటున్నారు. దీనివల్ల ఎంత...
Video: జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టల వివాదంపై విచారణకు సుప్రీంకోర్టు ఆదేశం
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదం సందర్భంగా అక్కడ నోట్ల కట్టలు లభ్యమయ్యాయనే ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన...
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. పరీక్షా తేదీలు ఇదే!
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్-1 సర్వీసు 2023 పోస్టుల భర్తీకి సంబంధించిన మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది. అభ్యర్థులు దీని ద్వారా తమ పరీక్షలకు సన్నద్ధం కావడానికి అవసరమైన...
ఆ ఇద్దరిలో ఒకరు రాజ్యసభ అభ్యర్థిగా ఖరారు?
ఇటీవల వైసీపీకి విజయ సాయిరెడ్డి గుడ్ బై చెప్పి..రాజ్యసభ పదవిని కూడా వదులుకున్నారు. దీంతో ఆ ఒక్క సీటుకు ఇప్పుడు ఉప ఎన్నిక జరగాల్సి ఉండటంతో.. త్వరలో ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ...
ఒకే మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్
దక్షిణాది రాష్ట్రాల్లో రాజకీయంగా హాట్ టాపిక్గా మారిన అంశం – డీలిమిటేషన్. 2026 నాటికి లోక్సభ నియోజకవర్గాలను జనాభా ప్రాతిపదికన పునర్విభజించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కొత్త వివాదాలకు తెరలేపింది. దక్షిణాది రాష్ట్రాల్లో...










































