తెలుగు రాష్ట్రాల్లో మరో ఎన్నికలకు షెడ్యూల్ విడుదల..
తెలంగాణలో ఇప్పుడు ఒక పట్టభద్రులు, రెండు టీచర్ నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాల కోసం ఎన్నికల ప్రక్రియ జరుగుతోంది. ఫిబ్రవరి 27వ తేదీన పోలింగ్ జరుగనుంది. మార్చి 3వ తేదీన ఫలితాలు వెల్లడవుతాయి. అయితే...
Google Pay, PhonePe ద్వారా రీఛార్జ్ చేస్తున్నారా? అదనపు ఛార్జీలు తప్పించే సింపుల్ టిప్స్!
కొన్నేళ్ల క్రితం Google Pay, PhonePe వంటి డిజిటల్ పేమెంట్ యాప్లు మొబైల్ రీఛార్జ్లపై క్యాష్బ్యాక్లు అందించేవి. అయితే, ఇప్పుడు ఈ సేవల కోసం వినియోగదారుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేయడం...
కార్తీ బిగ్ సినిమా రీరిలీజ్..మరోసారి థియేటర్లలో దుమ్మురేపేందుకు రెడీ!
సౌత్ ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ కొత్తేం కాదు. గతంలో ఎన్నో సినిమాలు మరోసారి థియేటర్లలో సందడి చేసి, బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లు సాధించాయి. ఓవైపు క్లాసిక్ హిట్స్, మరోవైపు అప్పట్లో ప్రేక్షకులను...
SLBC ఘటనలో రంగంలోకి ర్యాట్ హోల్ మైనర్స్ ..
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం మార్గం ప్రమాద ఘటనలో చిక్కుకుపోయిన 8 మందిని కాపాడటానికి ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో 14వ కి.మీటర్ వద్ద పైకప్పు కూలడంతో...
జీవీ రెడ్డి సంచలన రాజీనామా.. టీడీపీకి గుడ్బై!
ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన తన పదవికి రాజీనామా చేయడంతో పాటు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా గుడ్బై చెప్పారు. గత కొన్ని...
తొలివిడతలో 37,660 మంది స్వదేశాలకు పంపిన అమెరికా
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. బాధ్యతలు చేపట్టిన వెంటనే అక్రమ వలసదారులను తమ దేశం నుంచి తరలించే పనినే ముందుగా మొదలు పెట్టారు. నెలరోజుల వ్యవధిలో 37,660 మంది అక్రమ వలసదారులను గుర్తించడమే కాకుండా.....
చేపగుడ్లు తినొచ్చా.. తింటే ఉపయోగాలేంటి?
ఇప్పుడు బర్డ్ ఫ్లూ భయం వల్ల చికెన్ లవర్స్ అంతా చేపలకు షిప్ట్ అయిపోయారు. నిజానికి చేపలు.. చికెన్, మటన్ కంటే కూడా మంచిదని తెలిసీ కూడా చాలామంది తినరు. కానీ ఇప్పుడు...
అలాంటి పని చేస్తే ఇకపై చర్యలు తప్పవట..
బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన యూట్యూబర్ల లెక్కలు తేలుస్తున్నారు ఏపీ పోలీసులు. చట్టరీత్యా నేరం అయినా కూడా.. సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన వారి లెక్క తెల్చడానికి సిద్ధమయ్యారు. బెట్టింగ్...
ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్కు ప్రధాని కార్యదర్శిగా కీలక బాధ్యత
ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్కు కేంద్ర ప్రభుత్వం కీలక పదవి అప్పగించింది. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రెండో ప్రిన్సిపల్ సెక్రటరీగా శక్తికాంత దాస్ను నియమించింది. దీనికి సంబంధించి కేంద్ర కేబినెట్...
భూకబ్జా ఆరోపణలపై వైసీపీ ఎమ్మెల్యే స్పందన! విచారణకు హాజరు కానంటూ ఘాటుగా ప్రకటన
వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి భూకబ్జా వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై రాజంపేట మండలంలోని పలు గ్రామాల్లో 30 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించి, ఎస్టేట్గా నమోదు చేసుకున్నారన్న ఆరోపణలు...












































