సీఎం చంద్రబాబు తమిళనాడు పర్యటన.. డీఎంకే, కాంగ్రెస్ పార్టీలపై విమర్శల వర్షం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్డీయే కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా తమిళనాడులో తన ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. సోమవారం కోయంబత్తూరులో పర్యటించిన ఆయన, వివిధ రంగాలకు చెందిన వ్యాపారవేత్తలు మరియు...
వచ్చే ఎన్నికల్లో నువ్వో నేనో చూసుకుందాం – బీఆర్ఎస్ అధినేతకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూపాలపల్లి జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో రాజకీయ ప్రత్యర్థులపై నిప్పులు చెరిగారు. ముఖ్యంగా బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ లక్ష్యంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం...
జగిత్యాల సభలో కేసీఆర్ గర్జన.. రేవంత్ సర్కార్పై విమర్శల వర్షం
బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుమారు ఏడాది కాలం తర్వాత మళ్లీ ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టి తన రాజకీయ గర్జనను వినిపించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని వివేకానంద స్టేడియంలో సోమవారం నిర్వహించిన 'ప్రజా ఆశీర్వాద సభ'లో...
U.A.E.లో వ్లాగింగ్ చేస్తున్నారా? జాగ్రత్త.. రూల్స్ అతిక్రమిస్తే భారీ జరిమానా!
U.A.E.లో వ్లాగింగ్ లేదా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఎదగాలనుకునే వారికి అక్కడి ప్రభుత్వం కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది. 'తెలుగు ఫ్యామిలీ ఫ్రమ్ అబుదాబి' వ్లాగర్ అంబికా విజయ్ ఈ రూల్స్ గురించి...
భాష ఏదైనా మనమందరం ద్రవిడులం – కోయంబత్తూరులో సీఎం చంద్రబాబు
భాష ఏదైనా మనమందరం ద్రవిడులం అని పేర్కొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ మేరకు ఆయన సోమవారం తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహించిన సమావేశంలో పాల్గొని పీఠసంగించారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల తరఫున ప్రచార...
సీఎం చంద్రబాబు బర్త్డే గిఫ్ట్.. అన్న క్యాంటీన్లకు నారా భువనేశ్వరి రూ. 76 లక్షల విరాళం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఒక ఉదాత్తమైన నిర్ణయం తీసుకున్నారు. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లకు వ్యక్తిగతంగా రూ. 76 లక్షల...
నేడు జగిత్యాలలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ.. కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరనున్న జీవన్ రెడ్డి
బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుమారు ఏడాది కాలం తర్వాత మళ్లీ ప్రజాక్షేత్రంలోకి అడుగుపెడుతున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని వివేకానంద స్టేడియంలో సోమవారం నిర్వహించనున్న 'ప్రజా ఆశీర్వాద సభ' ద్వారా ఆయన తన రాజకీయ...
కోదండరాం, అజారుద్దీన్ పేర్లను ఆమోదించండి.. తెలంగాణ గవర్నర్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం (ఏప్రిల్ 19, 2026) లోక్ భవన్లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీ...
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు సర్జరీ.. ఫోన్ చేసి ఆరా తీసిన ప్రధాని మోదీ
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు జనసేనాని పవన్ కల్యాణ్ అనారోగ్యం కారణంగా శనివారం (ఏప్రిల్ 18, 2026) రాత్రి ఒక చిన్నపాటి శస్త్రచికిత్స చేయించుకున్నారు. గత కొన్ని నెలలుగా ఆయన సైనస్ సమస్యతో...
సింహాచలం అప్పన్న చందనోత్సవం.. పట్టు వస్త్రాలు సమర్పించిన హోంమంత్రి అనిత
సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి నిజరూప దర్శనం (చందనోత్సవం) సోమవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే లభించే అప్పన్న స్వామి నిజరూప దర్శనాన్ని పొందేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల...











































