అయోధ్య రాముడిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు, ప్రత్యేక పూజలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం (డిసెంబర్ 28, 2025) ఉత్తరప్రదేశ్లోని అయోధ్యను సందర్శించి, భవ్య రామమందిరంలో బాలరాముడిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన అయోధ్యను సందర్శించడం ఇదే...
ఉత్తమ స్క్రీన్ప్లే విభాగంలో అవార్డు గెలుచుకున్న “P.O.E.M”
తెలుగులో రూపొందిన "P.O.E.M" అనే Independent Film అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు 'ఉత్తమ స్క్రీన్ప్లే' విభాగంలో అవార్డు లభించింది.
కథా బలం: కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులు కలిసి ఎంతో క్రియేటివ్గా...
ఇప్పటికే ఆరుసార్లు గెలిచా.. ఉపఎన్నిక వస్తే మళ్ళీ గెలుస్తా – దానం నాగేందర్
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ శనివారం తన నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజీనామా అంశం మరియు రాబోయే ఉపఎన్నికలపై ఆయన ధీమా వ్యక్తం చేస్తూ, బీఆర్ఎస్ నేతల విమర్శలను...
మహిళా కమిషన్ విచారణకు హాజరైన నటుడు శివాజీ.. స్టేట్మెంట్ రికార్డు
నటుడు శివాజీ ఇటీవల 'దండోరా' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో, నేడు (డిసెంబర్ 27, 2025) ఆయన తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ విచారణకు హాజరయ్యారు....
ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ.. పలు కీలకాంశాలపై తీర్మానాలు
న్యూఢిల్లీలోని ఏఐసీసీ (AICC) ప్రధాన కార్యాలయంలో శనివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) కీలక సమావేశం జరిగింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో సోనియా గాంధీ, రాహుల్...
తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఎన్ని రోజులంటే..?
తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని రోజుల్లో సంక్రాంతి పండుగ సందడి మొదలుకానుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలలు మరియు కళాశాలలకు భారీగా సెలవులను ప్రకటించనుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణలో విద్యార్థులకు...
రైతులకు కొత్త ఏడాది కానుక: జనవరి 2 నుంచి రాజముద్రతో పాస్పుస్తకాల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ రైతులకు కొత్త ఏడాది కానుకగా రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్పుస్తకాలను (Pattadar Passbooks) పంపిణీ చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. గత ప్రభుత్వ హయాంలో జగన్ బొమ్మతో ఇచ్చిన పాస్పుస్తకాలపై రైతుల...
నేనూ తిరుపతిలోనే పుట్టి పెరిగా.. వారితో ఎలా వ్యవహరించాలో తెలుసు – సీఎం చంద్రబాబు
తానూ తిరుపతిలోనే పుట్టి పెరిగానని.. ఒకప్పుడు నేరస్తులను రాష్ట్ర బహిష్కరణ చేసినవాడినని, ప్రస్తుతం అరాచకాలు చేసేవారితో ఎలా వ్యవహరించాలో తెలుసని హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ మేరకు తిరుపతి పర్యటనలో...
బీఆర్ఎస్ అధినేత కీలక నిర్ణయం.. అసెంబ్లీ వేదికగా రేవంత్ సర్కార్పై పోరుకి కేసీఆర్ సిద్ధం
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు (KCR) సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ శాసనసభ (అసెంబ్లీ) గడప తొక్కనున్నారు. ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో పార్టీ సీనియర్ నేతలతో...
ఎన్టీఆర్ రాజు చిత్రపటానికి నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు నాయుడు
తిరుపతిలోని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వీరాభిమాని ఎన్టీఆర్ రాజు ఇటీవలే కాలం చేయడం జరిగింది. వారి మరణానికి నాడు సంతాపం తెలిపిన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తిరుపతిలోని...












































