Tag: Andhra Pradesh
వైసీపీ ఎమ్మెల్యేలపై డిప్యూటీ సీఎం పవన్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ స్పీకర్గా సీనియర్ నేత, టీడీపీ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు శనివారం అయ్యన్నపాత్రుడిని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్...
ఏపీ అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్నపాత్రుడు.. ఎన్నిక ఏకగ్రీవం
ఏపీ అసెంబ్లీ స్పీకర్గా టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం కొత్తగా ఎన్నికైన...
రెండు రోజులు కుప్పంలో చంద్రబాబు పర్యటన
కుప్పం నియోజకవర్గం నుంచి వరుసగా 8వ సారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. ఈసారి చంద్రబాబును కుప్పంలో ఓడించేందుకు వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు....
పవన్ కోసం కేంద్రానికి చంద్రబాబు లేఖ
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన టీమ్ను ఏరికోరి ఎంచుకుంటున్నారు. పవన్కు రాజకీయంగా అవగాహన ఉన్నప్పటికీ.. పాలనాపరంగా అవగాహన తక్కువ. అందుకే ఆ విషయంలో మరింత పట్టు కోసం సమర్థవంతమయిన టీమ్ను...
తాడేపల్లిలో వైసీపీ సెంట్రల్ పార్టీ ఆఫీస్ కూల్చివేత
రాజకీయాలెప్పుడూ నువ్వొకటి అంటే నేను రెండు అంటా అనే విధంగానే సాగుతూ ఉంటాయి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చీ రాగానే ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన తొలి కీలక ఆదేశం ప్రజా...
ఏపీ అంటే అమరావతి, పోలవరం
ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు.. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. గురువారం అమరావతి ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏపీ అంటే అమరావతి,...
నిరుద్యోగులను ఆకట్టుకుంటున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు..
ఎవరు అవును అన్నా.. ఎవరు కాదన్నా ఏపీ, తెలంగాణలో జగన్, కేసీఆర్ ప్రభుత్వాలు పడిపోవడానికి ప్రధాన కారణం నిరుద్యోగమే. అవును..ఆంధ్ర ,తెలంగాణాలో గత ప్రభుత్వాలు నిరుద్యోగులను ఏ మాత్రం పట్టించుకోలేదు.ఇటు కేసీఆర్..అటు జగన్...
అమరావతిలో చంద్రబాబు పర్యటన
వైసీపీ ప్రభుత్వ పాలనలో అమరావతిలో ఎంతటి విధ్వంసం జరిగిందో అందరికీ తెలిసిందే. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక అమరావతికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ మేరకు...
రఘురామ కృష్ణంరాజుకు ఏ పదవి?
ఏపీలో స్పీకర్ పదవి దక్కేదెవరికి?.. కొద్దిరోజులుగా అందరి మదిలోనూ ఇదే ప్రశ్న. అందరికంటే ముందే స్పీకర్ కుర్చీపై కర్చీఫ్ వేశారు ఎమ్మెల్యే రఘురామ కృష్ణం రాజు. ఏపీ ప్రజలు తనను స్పీకర్గా చూడాలనుకుంటున్నారని...
శ్రీనివాసరావును టీడీపీ అధ్యక్షుడిగా నియమించిన చంద్రబాబు
ఏపీ టీడీపీ అధ్యక్ష పగ్గాలు ఎవరి చేతికి వెళ్తాయనే చర్చకు ఎండ్ కార్డ్ పడింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును చంద్రబాబు నాయుడు నియమించారు. 2020 నుంచి టీడీపీ...




































