Tag: international news
అదానీ గ్రూప్పై హిండెన్ బర్గ్ ఆరోపణలు-నివేదికలో సంచలన అంశాలు
సెబీ, హిండెన్బర్గ్ రీసెర్చ్ మధ్య ఏర్పడిన వివాదం భారత మార్కెట్, రెగ్యులేటరీ వ్యవస్థతో పాటు కంపెనీ నైతికతలను ప్రశ్నించేలా చేసింది. హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ షార్ట్ సెల్లింగ్ వ్యాపార మోడల్ను అనుసరిస్తుంది. సంస్థలు...
8వ వేతన సంఘం! జీతాలు, పెన్షన్ల భారీ పెంపు గురించి మీకు తెలుసా?
కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం (Pay Commission)ను ప్రకటించింది, ఇది 2026 జనవరి 1 నుంచి అమలులోకి రానుంది. ఈ ప్రకటనతో దేశంలోని 50 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు...
ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన ఖరారు
భారత్ - ఫ్రాన్స్ దేశాల మధ్య మరింత బంధం బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు దేశాల మధ్య రెండు భారీ రక్షణ ఒప్పందాలు ఖరారు కాబోతున్నాయి. ఫ్రెంచ్ అధ్యక్షుడయిన ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నిర్వహించే...
ట్రూడో అందుకే రాజీనామా చేశారా?
ట్రూడో రాజీనామాపై అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ క్రమంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నేతల నుంచి అసమ్మతికితోడు.. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న...
అమెరికా కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ కార్చిచ్చు: అనూహ్య నష్టం, ఆస్కార్ వేడుకలపై ప్రభావం
కార్చిచ్చు కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ను చుట్టుముట్టింది. ప్రస్తుతం ఐదు ప్రధాన ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో మంటలు చెలరేగుతున్నాయి. లక్ష మంది తమ నివాసాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఇప్పటివరకు ఐదుగురు ప్రాణాలు...
అనితా ఆనంద్: కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ అనితా ఆనంద్?
కెనడా రాజకీయాల్లో మలుపు తిరిగింది. ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేసిన అనంతరం, దేశ కొత్త నాయకుడి కోసం జరుగుతున్న అన్వేషణలో భారత సంతతి మహిళ అనితా ఆనంద్ పేరు...
హెచ్1బీ వీసాల రెన్యువల్ ప్రక్రియలో మార్పు
హెచ్1బీ వీసాల రెన్యువల్ ప్రక్రియలో ఎప్పటినుంచో ఉన్న విధానాన్ని మారుస్తూ అమెరికా సరికొత్త నిర్ణయం తీసుకుంది . ఈ మేరకు ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం వివరాలను వెల్లడించింది.. అమెరికాలో నివసిస్తున్న భారతీయులు...
ప్రతీ ఐదు హెచ్ 1 బీ వీసాల్లో ఒకరు భారతీయులే
హెచ్ 1 బీ వీసాలతో భారత ఐటీ రంగం భారీగా డెవలప్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా అమెరికా జారీ చేసే హెచ్ 1 బీ వీసాలకు సంబంధించి లెక్కలు విడుదల చేసింది....
ఆ చారిత్రక ఘడియలు! ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డు అందుకున్న మను బాకర్
భారత క్రీడా ప్రపంచంలో మరుపురాని రోజు! కేంద్ర ప్రభుత్వం 2024 ఏడాదికి గాను దేశ అత్యున్నత క్రీడా పురస్కారం "మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న" అందుకున్న విజేతలను ప్రకటించింది. అద్భుతమైన ప్రదర్శనలతో దేశాన్ని...
ఇండియా మాట వినని బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ ..ఇండియా చెప్పినా వినటం లేదు. వార్నింగ్ ఇచ్చినా బెదరటం లేదు.. ఇస్కాన్ మాజీ గురువును నెల రోజులకు పైగానే జైల్లో పెట్టింది. హిందూ మత గురువు చిన్మయి కృష్ణదాస్ పెట్టుకున్న బెయిల్...












































