తెలంగాణలో 57 వేలు దాటిన కరోనా కేసులు, 480 కి పెరిగిన మరణాలు

Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, telangana, Telangana Corona Updates, Telangana Coronavirus, Telangana Coronavirus Cases, Telangana Coronavirus Deaths, Telangana Coronavirus News, Telangana New Positive Cases, Total COVID 19 Cases

తెలంగాణలో రాష్ట్రంలో జూలై 27, సోమవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 57,142 కు చేరింది. సోమవారం నాడు మరో 1610 కేసులు నమోదు కాగా, 15,839 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు. అలాగే కరోనా వలన రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 480 కి పెరిగింది. కరోనా మరణాల రేటు 0.84 (<1%) శాతంగా ఉంది. కరోనా నుంచి మరో 803 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 42,909 కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 75.1 శాతంగా ఉంది. ప్రస్తుతం 13,753 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.

రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(1610):

  1. జీహెచ్‌ఎంసీ – 531
  2. రంగారెడ్డి – 172
  3. వరంగల్‌ అర్బన్‌ – 152
  4. మేడ్చల్‌ – 113
  5. సంగారెడ్డి – 74
  6. నిజామాబాద్ – 58
  7. కరీంనగర్‌ – 48
  8. పెద్దపల్లి – 48
  9. సూర్యాపేట – 35
  10. గద్వాల్ – 34
  11. ములుగు – 32
  12. ఖమ్మం – 26
  13. నల్గొండ – 26
  14. వరంగల్ రూరల్ – 25
  15. మహబూబ్ నగర్ – 23
  16. జయశంకర్ భూపాలపల్లి – 20
  17. కామారెడ్డి – 18
  18. జనగామ – 18
  19. భద్రాద్రి కొత్తగూడెం – 16
  20. మహబూబాబాద్ – 14
  21. సిరిసిల్ల -14
  22. సిద్దిపేట – 14
  23. నారాయణపేట్ – 14
  24. ఆదిలాబాద్ – 13
  25. మంచిర్యాల – 13
  26. జగిత్యాల – 12
  27. మెదక్ – 12
  28. యాదాద్రి భువనగిరి – 12
  29. వికారాబాద్ – 11
  30. నాగర్ కర్నూల్ – 9
  31. వనపర్తి – 3

 

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu