ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ

Andhra Pradesh Govt Issued Orders on Transfers and Postings of 4 IAS Officers, AP Govt Issued Orders on 4 IAS Officers Transfers, AP Govt Transfers 4 IAS Officers, Andhra Pradesh 4 IAS Officers Transferred, AP Govt IAS Officers Transfers, Mango News, Mango News Telugu, Andhra Pradesh Govt IAS Transfers, AP IAS Transfers, IAS Officers, Postings of Certain IAS Officers, AP Govt IAS Officers, IAS Officers Latest News And Updates, Andhra Pradesh Govt

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లు జరిగాయి. మొత్తం నలుగురు అధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం నాడు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీల వివరాలు:

  • ఏపీ సీఎం జాయింట్ సెక్రెటరీగా ఐఎస్ఎస్ అధికారి డి.నారాయణ భరత్ నియామకం
  • ఏపీ స్టేట్ హౌజింగ్ కార్పోరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గా జి.లక్ష్మి షా
  • డైరెక్టర్‌ ఆఫ్ ఇండస్ట్రీస్ సృజన గుమ్మల్లకు ఏపీఐఐసీ ఎండీగా మరియు ఏపీఈడీబీ సీఈఓగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు
  • హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ కమిషనర్ ముదావత్ ఎం.నాయక్ కు కార్మిక శాఖ కమిషనర్ గా మరియు ఏపీ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు సీఈవోగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 9 =