ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్లు జరిగాయి. మొత్తం నలుగురు అధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం నాడు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీల వివరాలు:
- ఏపీ సీఎం జాయింట్ సెక్రెటరీగా ఐఎస్ఎస్ అధికారి డి.నారాయణ భరత్ నియామకం
- ఏపీ స్టేట్ హౌజింగ్ కార్పోరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గా జి.లక్ష్మి షా
- డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ సృజన గుమ్మల్లకు ఏపీఐఐసీ ఎండీగా మరియు ఏపీఈడీబీ సీఈఓగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు
- హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ కమిషనర్ ముదావత్ ఎం.నాయక్ కు కార్మిక శాఖ కమిషనర్ గా మరియు ఏపీ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు సీఈవోగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY