తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 364 కరోనా పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదవడంతో ఆగస్టు 21, శనివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,54,758 కి, మరణాల సంఖ్య 3,856 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఇక శనివారం నాడు 75,289 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. కరోనా నుంచి మరో 482 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 6,44,294 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,608 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(364):
- జీహెచ్ఎంసీ ఏరియా – 76
- కరీంనగర్ – 44
- నల్గొండ – 22
- వరంగల్ అర్బన్ – 22
- రంగారెడ్డి – 21
- మేడ్చల్ మల్కాజిగిరి – 20
- జగిత్యాల – 18
- పెద్దపల్లి – 13
- రాజన్న సిరిసిల్ల – 13
- సిద్దిపేట – 13
- ఖమ్మం – 12
- సూర్యాపేట – 11
- యాదాద్రి భువనగిరి – 10
- మహబూబాబాద్ – 8
- మంచిర్యాల – 8
- భద్రాద్రి కొత్తగూడెం – 7
- వరంగల్ రూరల్ – 7
- సంగారెడ్డి – 5
- ములుగు – 4
- కామారెడ్డి – 4
- మెదక్ – 4
- నిజామాబాద్ – 4
- జనగామ – 3
- కొమరం భీం ఆసిఫాబాద్ – 3
- మహబూబ్ నగర్ – 3
- జయశంకర్ భూపాలపల్లి – 2
- ఆదిలాబాద్ – 1
- జోగులాంబ గద్వాల్ – 1
- నాగర్ కర్నూల్ – 1
- నిర్మల్ – 1
- నారాయణ్ పేట్ – 1
- వికారాబాద్ – 1
- వనపర్తి – 1
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ