రేపు మునుగోడు పర్యటనకు వెళ్లనున్న టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి

TPCC President Revanth Reddy To Visit Munugode Assembly Constituency Tomorrow, Revanth Reddy To Visit Munugode Assembly Constituency Tomorrow, Munugode Assembly Constituency, TPCC President Revanth Reddy, TPCC Chief Revanth Reddy's Munugode Tour, Munugode by-poll, Munugode By-Elections, TPCC Chief Revanth Reddy, Revanth Reddy, Revanth Reddy Munugode Tour News, Revanth Reddy Munugode Tour Latest News And Updates, Revanth Reddy Munugode Tour Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలు మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం చుట్టూ నడుస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామాతో అనేక మలుపులు తిరుగుతున్నాయి. ఈ క్రమంలో మునుగోడులో పట్టు నిలుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. దీనిలో భాగంగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి కీలక నిర్ణయం తీసుకన్నారు. రేపు (శనివారం) ఆయన మునుగోడు పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో మునుగోడు నియోజకవర్గంలో ‘కాంగ్రెస్‌ జెండా కార్యక్రమాలు’ నిర్వహించనున్నారు. ప్రతీ గ్రామంలో కాంగ్రెస్‌ ర్యాలీలు, పార్టీ జెండా ఆవిష్కరణలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఒకే రోజు ఐదు మండలాల్లో పాదయాత్ర చేపట్టనున్నారు. అలాగే నియోజకవర్గంలోని మొత్తం 175 గ్రామాల్లో ‘మన మునుగోడు- మన కాంగ్రెస్‌’ పేరుతో కాంగ్రెస్‌ ఈ కార్యక్రమం చేపట్టనుండగా, ఈ నెల 20న రాజీవ్‌ గాంధీ జయంతి సందర్భంగా 175 మంది కాంగ్రెస్‌ దిగ్గజాలు నియోజకవర్గానికి రానున్నారు. ఇక ఇదే క్రమంలో ఈ నెల 21 నుంచి మండలాల వారీగా రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY