ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ

AP CS Sameer Sharma, AP CS Sameer Sharma Issued Orders Over IAS Officers Transfers and Postings, AP CS Sameer Sharma Orders Issued On IAS Officers Transfers, AP Govt Transferred IAS Officers, AP IAS Officers Transfer, AP IAS Officers Transferred, AP IAS Officers Transfers and Postings, IAS Officers In Andhra Pradesh, IAS Officers Transferred, IAS Officers Transfers and Postings, IAS Officers Transfers In AP, Mango News, Transfer IAS Officers In AP, Transfer of IAS Officers In Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లు జరిగాయి. ఈ మేరకు మంగళవారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.

ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీల వివరాలు:

  • నీటిపారుదల శాఖ స్పెషల్ సీఎస్‌గా విధులు నిర్వర్తిస్తున్న కె.ఎస్ జవహర్ రెడ్డికి టీటీటీ ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగింత
  • ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా జె.శ్యామలరావు నియామకం
  • క్రీడలు, యువజనుల సర్వీసుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జి.సాయిప్రసాద్‌
  • కమర్షియల్ ట్యాక్స్ శాఖ కార్యదర్శిగా ముఖేష్‌ కుమార్‌ మీనా
  • విద్యాశాఖ కమిషనర్‌గా ఎస్‌.సురేష్‌ కుమార్‌
  • గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులుగా వి.చిన వీరభద్రుడు
  • సీసీఎల్‌ఏ జాయింట్‌ సెక్రటరీగా పి.రంజిత్‌ బాషా
  • చేనేత సంక్షేమశాఖ సంచాలకులుగా సి.నాగమణి
  • బీసీ సంక్షేమశాఖ సంచాలకులుగా పి.అర్జున్‌రావు.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ