అర్హులైన పేదలందరికీ ఏడాదిలోపు ఇళ్ల స్థలాలు – సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ ఏడాదిలోపు ఇళ్ల స్థలాలు అందేలా చూడాలని మంత్రులు, ఎమ్మెల్యేలను ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నేడు ఆయన అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ...
ఏపీ ఆలయాల్లో డిజిటల్ సేవలు.. భక్తుల కోసం కియోస్క్ మెషిన్లు
ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన ఆలయాల్లో భక్తులకు దర్శనం, సేవల టికెట్ల బుకింగ్ను సులభతరం చేయడానికై నిశ్చయించుకుంది. దీనిలో భాగంగా ముఖ్య ఆలయాల్లో 100 కియోస్క్ మెషిన్లను...
ఏపీలో కేంద్ర బృందం పర్యటన.. పంట నష్టంపై క్షేత్రస్థాయి పరిశీలన
మొంథా తుఫాన్ కారణంగా జిల్లాలో ఏర్పడిన తీవ్ర పంట నష్టాలను అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన పరిశీలన బృందం నేడు, రేపు ప్రభావిత ప్రాంతాల జిల్లాలలో పర్యటించనుంది. కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదివారం...
గ్రూప్-3 పోస్టుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ ఖరారు.. TGPSC కీలక సూచనలు
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ - TGPSC) గ్రూప్-3 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన (సర్టిఫికెట్ వెరిఫికేషన్) షెడ్యూల్ను ఖరారు చేసింది. మొత్తం 1388 గ్రూప్-3 పోస్టుల భర్తీకి...
500 రోజుల్లో కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేసుకుందాం – కేటీఆర్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు (కేటీఆర్) యూసుఫ్గూడలో భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై, కాంగ్రెస్...
తెలంగాణ ఉద్యమంలో అక్షరంతో పోరాడిన గొప్ప యోధుడు అందెశ్రీ – సీఎం రేవంత్
తెలంగాణ రాష్ట్ర గీతం 'జయ జయహే తెలంగాణ' రూపశిల్పి, ప్రముఖ కవి, రచయిత డా. అందెశ్రీ ఆకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం...
తెలంగాణ రాష్ట్ర గీతం రూపశిల్పి అందెశ్రీ కన్నుమూత
తెలంగాణ రాష్ట్ర గీతం 'జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం' రూపశిల్పి, ప్రముఖ కవి, రచయిత డా. అందెశ్రీ (64) నేడు (నవంబర్ 10, 2025) హైదరాబాద్లో కన్నుమూశారు. గత రాత్రి లాలాగూడలో...
డిసెంబర్ 1 నుండి మొదలవనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సిద్ధమైంది. ఈ సమావేశాలు డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి ప్రారంభమై, డిసెంబర్ 19 వరకూ కొనసాగనున్నాయి. ఈ మేరకు సమావేశాలు నిర్వహించాలనే ప్రభుత్వ ప్రతిపాదనను రాష్ట్రపతి...
బిహార్ ఎన్నికల్లో ప్రచారం చేయనున్న మంత్రి నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) భాగస్వామ్య పక్షమైన తెలుగుదేశం పార్టీ (TDP) నుంచి ఆయన పాల్గొననున్నారు. బీహార్ అసెంబ్లీ...
బిహార్ చేపలను చూడటానికి పెద్దపెద్ద వాళ్లు వస్తున్నారు – ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇటీవల రాహుల్ గాంధీ మత్స్యకారులతో కలిసి చెరువులోకి దిగి...














































