ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి నేటికి నెల రోజులు
ఎస్ఎల్బీసీ టన్నెల్ పైకప్పు కూలిపోయిన ఘటన జరిగి ఈరోజుకు నెల రోజులైంది. టన్నెల్లో 8 మంది చిక్కుకుపోగా.. 15 రోజుల తర్వాత ఒకరి మృతదేహాం మాత్రమే లభ్యమైంది. మిగిలిన ఏడుగురి ఆచూకీ కోసం...
భోజనాన్ని స్పూన్తో తినే అలవాటు మార్చుకోండి..
టిఫిన్ , భోజనం ఇలా ఏం తిన్నా స్పూన్ తో తినొద్దని.. చేత్తో తింటేనే అది మైండ్ ఫుడ్ ఈటింగ్ అవుతుందంటున్నారు. అప్పుడే మనం తినే ఆహారంపై కాన్సన్ట్రేషన్ ఉంటుందంటున్నారు. దీనివల్ల ఎంత...
Video: జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టల వివాదంపై విచారణకు సుప్రీంకోర్టు ఆదేశం
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదం సందర్భంగా అక్కడ నోట్ల కట్టలు లభ్యమయ్యాయనే ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన...
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. పరీక్షా తేదీలు ఇదే!
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్-1 సర్వీసు 2023 పోస్టుల భర్తీకి సంబంధించిన మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది. అభ్యర్థులు దీని ద్వారా తమ పరీక్షలకు సన్నద్ధం కావడానికి అవసరమైన...
ఆ ఇద్దరిలో ఒకరు రాజ్యసభ అభ్యర్థిగా ఖరారు?
ఇటీవల వైసీపీకి విజయ సాయిరెడ్డి గుడ్ బై చెప్పి..రాజ్యసభ పదవిని కూడా వదులుకున్నారు. దీంతో ఆ ఒక్క సీటుకు ఇప్పుడు ఉప ఎన్నిక జరగాల్సి ఉండటంతో.. త్వరలో ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ...
ఒకే మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్
దక్షిణాది రాష్ట్రాల్లో రాజకీయంగా హాట్ టాపిక్గా మారిన అంశం – డీలిమిటేషన్. 2026 నాటికి లోక్సభ నియోజకవర్గాలను జనాభా ప్రాతిపదికన పునర్విభజించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కొత్త వివాదాలకు తెరలేపింది. దక్షిణాది రాష్ట్రాల్లో...
బెట్టింగ్ యాప్స్పై అనన్య నాగెళ్ల సూటి ప్రశ్న..
కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెర్స్, సెలబ్రిటీలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా సుమారు పాతిక మంది సెలబ్రిటీలపై...
మళ్లీ విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ.. ఆ ప్రాంతంలో మరి ఎక్కువగా.. ఆందోళనలో పౌల్ట్రీ పరిశ్రమ
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. కొంతకాలంగా ఈ వ్యాధి తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా, తాజాగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు పౌల్ట్రీ ఫామ్స్లో కోళ్లు భారీ సంఖ్యలో చనిపోవడంతో...
ఉగాదిలోగా తెలంగాణ బీజేపీకి కొత్త దళపతి
కొంతకాలంగా తెలంగాణకు కాబోయే అధ్యక్షుడు ఎవరనే ప్రశ్న వినిపిస్తున్నా..సమాధానం మాత్రం దొరకలేదు. అయితే ఈ ప్రశ్నకు త్వరలోనే అధిష్టానం సమాధానం ఇస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ కొత్త అధ్యక్షుడి గురించి అనేక లిస్టులు,...
తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక.. ఆ ప్రాంతాల్లో వర్షాలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణ మార్పులు కొనసాగుతున్నాయి. వడగాలులు, ఉక్కపోతతో ఇబ్బందిపడుతున్న ప్రజలకు వర్షాలతో కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ (IMD) వెల్లడించింది. రాబోయే నాలుగు రోజుల్లో తెలుగు...














































