ఉగాది కానుకగా తెలంగాణ కేబినెట్ విస్తరణ.. నలుగురికి మంత్రివర్గంలో అవకాశం!
తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉగాది కానుకగా విస్తరణ జరగనున్నట్టు సంకేతాలు వచ్చాయి. మొత్తం నాలుగు కొత్త మంత్రులు, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవుల భర్తీకి...
ఎన్నో అద్భుతమైన కార్పెట్ డిజైన్స్..
ట్రావెలర్ మనోజ్ఞ సూర్యదేవర పలు పర్యటక ప్రాంతాల గురించి ఆసక్తికరమైన అంశాలు.. ఎవరికీ తెలియనివి, అందరికీ ఉపయోగపడే విషయాలపై వీడియోలు చేసి యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేస్తున్నారు. ట్రావెల్ వ్లాగ్స్ మరియు...
తెలుగు రాష్ట్రాల్లో స్కూల్స్ కి వేసవి సెలవులు
పరీక్షల హడావిడి ముగిసింది.. ఇక విద్యార్థులకు ఆనందం పంచే వేసవి సెలవుల సమయం వచ్చింది. ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షలు పూర్తయ్యాక విద్యార్థులు ఎదురు చూస్తున్న బ్రేక్ ఎట్టకేలకు రానుంది. ఈ ఏడాది...
ఓటీటీలోకి ‘ఛావా’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచి అంటే?
బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ మరియు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఛావా’ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా మరాఠా యోధుడు శంభాజీ మహారాజ్ జీవితం...
సాయి ధరమ్ తేజ్ ‘గంజా శంకర్’ రద్దు.. దర్శకుడు సంపత్ నంది క్లారిటీ
టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ‘సంబరాల ఎటి గట్టు’ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. తన కెరీర్లో ఎన్నో విజయాలు, పరాజయాలను చూసిన తేజ్, కష్టాలను ఎదుర్కొంటూ稳గా ముందుకు సాగుతున్నాడు....
రేషన్ కార్డుదారులకు కొత్త పథకం.. ఏప్రిల్ 1 నుంచి సన్నబియ్యం పంపిణీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. రేషన్ ద్వారా అందించే బియ్యంలో మార్పు చేస్తూ, ఏప్రిల్ 1వ తేదీ నుంచి పౌష్టికాహారంగా మంచి నాణ్యత కలిగిన సన్నబియ్యాన్ని పంపిణీ...
విడదల రజనీకి ఏసీబీ షాక్..!
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజిని చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు బెదిరింపులకు దిగి వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలతో తాజాగా ఏసీబీ కేసు నమోదు చేసింది.అంతేకాదు ఆమె అరెస్టుకు...
5 లక్షల మందికి షాకిచ్చిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలను చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ వరుసగా సంచలన నిర్ణయాలను తీసుకుంటూ.. దూకుడు ప్రదర్శిస్తున్నారు. ప్రధానంగా అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటి వరకూ 37 వేల మందికిపైగా అక్రమ...
హైదరాబాద్ వాసులకు వాన అలెర్ట్
నెల రోజుల ముందు నుంచీ భానుడు ఉగర్రూపం చూపిస్తున్న సమయంలో.. రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాలలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ..ఈరోజు కూడా...
ఏసీ గ్యాస్ లీక్ అవుతుందో లేదో ఎలా గుర్తించాలి?
మార్చిలోనే ఎండలు మాడు పగలకొడుతున్నాయి. ఈ ఏడాది మార్చిలోనే రికార్డు స్థాయిలో కరెంటు వినియోగం జరుగుతున్నట్లు ఇటీవల ఎలక్ట్రిసిటీ అధికారులు వెల్లడించారు. దీనికి కారణం చాలామంది ఏసీని ఉపయోగించకుండా నిద్రపోలేకపోతున్నారు. అయితే కొన్ని...















































