పర్యావరణమీద ప్రేమతో జరిగిన ప్రత్యేకమైన వివాహం.. 11 వేల మొక్కల కట్నం
దేశవ్యాప్తంగా వివాహ సీజన్ కొనసాగుతున్న వేళ, ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఓ వివాహం సామాజిక స్పృహతో కూడిన వినూత్న ప్రయోగంగా నిలిచింది. రాయ్పూర్ గ్రామానికి చెందిన పర్యావరణ కార్యకర్త సుర్వీందర్ కిసాన్ తన వివాహాన్ని...
Video :మాజీ సీఎం కుమార్తె వివాదం: డ్రైవర్పై చెప్పుతో దాడి
సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది, అందులో ఓ మహిళ మోకాళ్లపై కూర్చోబెట్టిన వ్యక్తిని చెప్పుతో కొడుతూ కనిపిస్తోంది. ఈ ఘటనను మరింత సంచలనంగా మారుస్తున్న అంశం ఏమిటంటే, ఆ మహిళ...
భారతదేశంలోకి ప్రవేశానికి సిద్ధంమైన టెస్లా.. మొదటి షోరూమ్ అక్కడే..
టెస్లా భారతదేశ మార్కెట్లోకి ప్రవేశించేందుకు కీలక అడుగు వేసింది. ఈ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ వాహన (EV) తయారీ సంస్థ ముంబైలో తన మొదటి షోరూమ్ను ప్రారంభించడానికి ఒప్పందాన్ని ఖరారు చేసింది. తాజా సమాచారం...
అభయారణ్యంలో ఎలివేటెడ్ కారిడార్- కేంద్రం గ్రీన్ సిగ్నల్
తెలుగు రాష్ట్రాల మధ్య హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవే తర్వాత ఎక్కువగా హైదరాబాద్-శ్రీశైలం నేషనల్ హైవేపైనే వేలాదిమంది రాకపోకలు సాగిస్తుంటారు. రాయలసీమ ప్రాంతానికి వెళ్లేవారితో పాటు.. శ్రీశైలం మల్లిఖార్జునస్వామి దర్శనానికి వెళ్లేవారు ఈ హైవే...
షాకింగ్.. తెలుగు రాష్ట్రాలలో వేగంగా పడిపోతున్న ఫర్టిలిటి రేటు..
ప్రపంచ వ్యాప్తంగా సంతానోత్సత్తి తగ్గుతుండటంతో.. చాలా దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జనాభా పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. అయితే భారత దేశం ప్రస్తుతం మంచి స్థితిలోనే ఉన్నట్లు తెలుగు రాష్ట్రాల్లో...
పెరుగుతున్న మద్యం వినియోగం.. మహిళల్లోనూ మద్యం వ్యసనం!
ప్రతి సంవత్సరం మద్యం అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వాలు ధరలను పెంచినా, మద్యం వినియోగం మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం మద్యం విక్రయాలు రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరుగా మారాయి....
మళ్లీ తెరుచుకోనున్న బేగంపేట ఎయిర్పోర్టు..!
తెలంగాణలో కొత్త విమానాశ్రయాల నిర్మాణంపై చర్చ జరుగుతుండగా, బేగంపేట ఎయిర్పోర్టును తిరిగి కమర్షియల్ సేవలకు తెరవనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే వరంగల్లోని మామునూరు ఎయిర్పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భద్రాద్రి...
డయాబెటిస్ ఉన్నా సరే ఈ ఫ్రూట్స్ తినొచ్చు..
చాలా మంది డయాబెటిక్ పేషెంట్లు తాము తినే ఆహారం విషయంలో అనేక సందేహాలతో ఉంటారు. ఏం తినాలి, ఏం తినకూడదనే అనుమానం నిత్యం వెంటాడుతూనే ఉంటుంది. కనీసం పండ్లు తినాలన్నా భయపడుతుంటారు. పండ్లు...
పోసాని, వంశీ విషయంలో పోలీసుల సరికొత్త అస్త్రం
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..వైసీపీ పరిపాలన కాలంలో జరిగిన ఘటనలపై దృష్టి సారించింది. ముఖ్యంగా టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడిని సీరియస్ గా తీసుకుంది. అయితే ఈ కేసులో వల్లభనేని వంశీ...
బాలయ్య అసలైన్ స్ట్రెంగ్త్ ఇదే..
ప్రముఖ రచయిత శ్రీ పరుచూరి గోపాలకృష్ణ సినీరంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి Gopala Krishna పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. అంతేకాకుండా ‘పరుచూరి పలుకులు’ పేరుతో పలు ఆసక్తికరమైన అంశాలపైన...
















































