విక్రమాదిత్య వేద గడియారం.. 189 భాషలలో సమయం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత సంవత్సరం ఫిబ్రవరి 29న ప్రపంచంలోనే మొట్టమొదటి విక్రమాదిత్య వేద గడియారం ప్రారంభించారు. సంప్రదాయ భారతీయ కాలమానం ఆధారంగా రూపొందించిన ఈ గడియారం, సాంకేతికతతో మిళితమై వినూత్న...
ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ ఓటమి తర్వాత వన్డేలకు గుడ్బై చెప్పిన స్టీవ్ స్మిత్!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీ ఫైనల్లో భారత్ చేతిలో ఓటమి అనంతరం ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత్తో జరిగిన చివరి వన్డేలో 73 పరుగులు చేసిన స్మిత్,...
నిరుద్యోగులకు గుడ్ న్యూస్!.. ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే నిరుద్యోగులకు వయోపరిమితిని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న పరిమితికి అదనంగా...
ప్లీజ్ ఆ స్టార్ ట్యాగ్లు వద్దు.. నయనతార ఇంట్రస్టింగ్ లెటర్
సోషల్ మీడియా వేదికగా హీరోయిన్ నయనతార ఓ సుదీర్ఘ సందేశం పంచుకుంది. ఆమె విడుదల చేసిన లేఖలో ఆసక్తికర విషయాలను పంచుకున్న నయన్.. లేడీ సూపర్ స్టార్ అనే పిలుపు తనను తన...
ఫాఫం పోసాని పరిస్థితేంటి ఇలా అయింది?
వైసీపీ ప్రభుత్వ హయాంలో చాలా మంది రెచ్చిపోయారు. శృతి మించి బోర్డర్లు క్రాస్ చేసి మరీ మాట్లాడారు. నటుడు పోసాని కృష్ణ మురళి అయితే నోరా తాటిమట్టా అనేటట్టుగా హద్దులు దాటి మరీ...
ఏబీసీ జ్యూస్తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
ఆయుర్వేదంలో ఏబీసీ జ్యూస్ ను సర్వరోగ నివారిణి అంటారు. యాపిల్, బీట్ రూట్,క్యారెట్ .. ఈ మూడింటిని మిక్స్ చేసి చేసిందే ఏబీసీ జ్యూస్. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు...
విడదల రజిని చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు..
వైసీపీ హయాంలో అక్రమాలకు పాల్పడిన వారిపై కూటమి ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతోంది. దీంతో వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే వల్లభనేని వంశీ , నటుడు పోసాని కృష్ణ మురళి...
ట్రంప్ కీలక ప్రకటన: ఏప్రిల్ 2 నుండి ప్రతీకార సుంకాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా కాంగ్రెస్ను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన భారతదేశం, చైనా సహా పలు దేశాలపై ఏప్రిల్ 2 నుంచి ప్రతీకార సుంకాలు అమలు చేస్తామని ప్రకటించారు. అమెరికా నుంచి...
క్రానిక్ పెయిన్ ను ఇలా గుర్తుపట్టిండి..
V5 News యూట్యూబ్ ఛానల్ లో పాపులర్ అయిన ఫ్యామిలీ డాక్టర్ షో లో ప్రముఖ Dr. Nagalaxmi Patnala గారితో ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ ఇంటర్వూలో Chronic pain కి సంబంధించిన...
పర్యావరణమీద ప్రేమతో జరిగిన ప్రత్యేకమైన వివాహం.. 11 వేల మొక్కల కట్నం
దేశవ్యాప్తంగా వివాహ సీజన్ కొనసాగుతున్న వేళ, ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఓ వివాహం సామాజిక స్పృహతో కూడిన వినూత్న ప్రయోగంగా నిలిచింది. రాయ్పూర్ గ్రామానికి చెందిన పర్యావరణ కార్యకర్త సుర్వీందర్ కిసాన్ తన వివాహాన్ని...















































