కూటమి ప్రభుత్వం పనితీరుపై ఢిల్లీలో మాట్లాడిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
ఏపీలో మూడు పార్టీల నేతలు సమన్వయంతో ముందుకు సాగుతున్నట్లు స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని, అందువల్ల ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ ముందుకు...
ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ ల గురించి సంచలన విషయాలు బయటపెట్టిన తమ్మారెడ్డి
ప్రముఖ టాలివుడ్ నిర్మాత, దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ.. తన యూట్యూబ్ ఛానల్ Tammareddy Bharadwaj ద్వారా ఎన్నో అంశాలపై తన విశ్లేషణను అందిస్తున్నారు. తాజాగా ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ లతో ప్రత్యేక ఇంటర్వ్యూ...
మద్యం ప్రియులకు మరో షాక్..
తెలంగాణలో మద్యం ప్రియులకు మరో బిగ్ షాక్ తగలనుంది. బీర్ల సరఫరా కంపెనీల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం 15 శాతం ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో లైట్, స్ట్రాంగ్ బీర్ల...
మహాకుంభమేళా రద్దీ: బైక్ ట్యాక్సీ నడి భారీగా ఆదాయం కూడగట్టుకుంటున్న స్టూడెంట్స్..
ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా చివరి దశకు చేరుకున్నా, భక్తుల రద్దీ మాత్రం కొనసాగుతోంది. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు చేరుకుంటున్నారు. దీంతో ప్రయాగ్రాజ్లో రోడ్లు కిక్కిరిసి, ట్రాఫిక్ తీవ్రంగా...
గోదావరిలో పడిపోయిన బంగారు గొలుసు.. ఎలా దొరికిందో తెలుసా?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానం చేస్తుండగా, ఒక వ్యక్తి మెడలోని బంగారు గొలుసు అనుకోకుండా నీటిలో పడిపోయింది. అయితే, అది తిరిగి దొరకడం...
మహాకుంభ మేళా: ప్రయాగ్ రాజ్ రైళ్ల రద్దుతో తెలుగు రాష్ట్రాల భక్తుల్లో ఆందోళన
మహాకుంభ మేళా ఎంతో ప్రత్యేకమైనది. ఈ మేళాలో పాల్గొని పుణ్యస్నానం చేయాలని లక్షలాది భక్తులు భావిస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ త్రివేణీ సంగమానికి తరలి...
పేరెంట్స్ చేసే 5 తప్పులు
ప్రముఖ సైకాలజిస్ట్ విశేష్ సమాజానికి ఉపయోగ పడే ఎన్నో ఆసక్తికరమైన అంశాలపై వివరణ ఇస్తున్నారు. పిల్లలకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉపయోగ పడే అంశాలతో పాటు మరెన్నో ఆసక్తికరమైన అంశాలపై వీడియోలు చేసి తన Psy Talks యూబ్యూబ్ చానెల్లో...
ఎల్ఆర్ఎస్పై తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..
భూముల క్రమబద్ధీకరణ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ఫ్రభుత్వం ..లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్దీకరణకు మార్చి 31 వరకు గడువు విధించింది. ఫీజులో 25 శాతం రాయితీతో రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి...
ఊపందుకున్న మెట్రో విస్తరణ పనులు..
భాగ్యనగరంలో మెట్రో విస్తరణ పనులు వేగవంతమయ్యాయి. ప్యారడైజ్ టు మేడ్చల్.. జేబీఎస్ టు షామీర్పేట్కు మెట్రో అనౌన్స్మెంట్ తర్వాత డీపీఆర్ సిద్ధం చేసే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. దీనిలో భాగంగా ట్రాఫిక్ సర్వే,...
Video: ఇదెక్కడి టెక్నాలజీ గురూ! మిషన్ స్నానం చేయింస్తుందట.. ఎక్కడో తెలుసా?
భవిష్యత్తులో స్నానానికి కొత్త రూపం ఇచ్చే వినూత్న సాంకేతికత ఇది! ఇప్పటివరకు మనం బట్టలు ఉతికే వాషింగ్ మెషీన్లను మాత్రమే చూశాం. కానీ జపాన్కు చెందిన Science Co. Ltd కంపెనీ, ఒక...















































