ఢిల్లీ వీధుల్లో తెలుగు నేతలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. దీంతో నేతలంతా ప్రచారం జోరు పెంచారు. ఫిబ్రవరి 5వ తేదీన 70 స్థానాల్లో పోలింగ్ జరగగా..ఫిబ్రవరి 8వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది. ఢిల్లీ అసెంబ్లీ...
తెలంగాణలో బీసీల లెక్క తేలింది..
కుల గణన చేయాలన్న డిమాండ్ దేశవ్యాప్తంగా బీసీల నుంచి ఎప్పటి నుంచో వినిపిస్తోంది. తాము అధికారంలోకి వస్తే బీసీ కుల గణన చేపడతామని కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ...
పైకి ఐక్యతా రాగాలు..లోపల లుకలుకలు
బీఆర్ఎస్.. తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీ. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని ప్రతిపక్షానికి పరిమితం చేశారు. అధికారం అనుభవించినంతకాలం కలిసి ఉన్న నేతలు ఇప్పుడు ఎవరికి వారు అన్నట్లు...
రాళ్ల ఉప్పుతో ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
ప్యాకెట్ లో దొరికే అయోడైజ్డ్ సాల్ట్ కంటే.. పురాతన కాల నుంచి వాడే రాళ్ల ఉప్పే ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెబుతారు. అయితే ఈ రాళ్లు ఉప్పు శరీరం లోపల ఆరోగ్యానికే కాదు...
మహా కుంభమేళాలో భారీ భద్రత మధ్య కోట్లాదిమంది పుణ్య స్నానాలు..
వైభవంగా జరుగుతోన్న మహా కుంభమేళాలో ఇప్పటికే కోట్లాది మంది పుణ్య స్నానాలు ఆచరించారు. తాజాగా వసంత పంచమి రోజు సుమారు 5 కోట్ల మంది అమృత స్నానం ఆచరించినట్లు అధికారులు చెబుతున్నారు. మౌని...
2025 కేంద్ర బడ్జెట్: ఏపీకి రూ.5,936 కోట్లు, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్ కు భారీ కేటాయింపులు!
2025 కేంద్ర బడ్జెట్ ద్వారా ఆంధ్రప్రదేశ్కు కీలకమైన బడ్జెట్ కేటాయింపులు చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కోసం రూ.5,936 కోట్లను కేటాయించారు. ఇదే సమయంలో,...
పార్టీ ఫిరాయింపులపై కేరళ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు! ప్రజాస్వామ్య నైతికత అంటే ఇదేనా?
భారత రాజకీయాల్లో పార్టీ మార్పులు కొత్తవి కావు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం, కేసుల నుంచి తప్పించుకునేందుకు, లేదా ఇతర లాభాల కోసం ప్రజాప్రతినిధులు తరచూ పార్టీలు మారుతుంటారు. ఈ తరహా రాజకీయ కల్లోలంపై...
100 ఏళ్ల చరిత్రకు నూతన అధ్యాయం: ఉస్మానియా ఆసుపత్రి పునర్నిర్మాణానికి భూమి పూజ
హైదరాబాద్ అఫ్జల్గంజ్లో ఉన్న ఉస్మానియా ఆసుపత్రి పునర్నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి నిన్న భూమి పూజ నిర్వహించిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన ప్రాజెక్టుగా రూపొందిన ఈ మెగా ఆసుపత్రి భవనాన్ని...
మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట: కొత్త ఆదాయపు పన్నులో మార్పులు ఇవే..
కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయపు పన్ను చెల్లింపు దారులకు శుభవార్త అందించారు. పన్ను విధానాన్ని మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని వచ్చే వారం...
Budget 2025: ఏ వస్తువుల ధరలు తగ్గాయి? ఏవి పెరిగాయి? మీపై ప్రభావం ఏమిటి?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2025-26ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ప్రజల జీవితాలపై నేరుగా ప్రభావం చూపించేలా రూపొందించబడింది. ముఖ్యంగా కస్టమ్స్ సుంకాలు (Import Duties) తగ్గించిన వస్తువులు, పెంచిన...















































