తెలంగాణలో మార్చి 31 వరకు పథకాల జాతర..
తెలంగాణ ప్రజా ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం నాడు .. ఒకే రోజు నాలుగు సంక్షేమ పథకాలను విజయవంతంగా ప్రారంభించి సరికొత్త రికార్డు సృష్టించింది. మొత్తం 6 లక్షల 87వేల 677 మంది లబ్ధిదారులకు...
ఈ ఏడాది వసంత పంచమి ఎప్పుడు?
హిందూ మతంలో సరస్వతిదేవిని జ్ఞానం, కళ, సంగీతానికి దేవతగా భావిస్తుంటారు. వసంత పంచమి రోజున సరస్వతిమాతను భక్తులు ఎక్కువగా కొలుస్తుంటారు. ఈ ఏడాది వసంత పంచమి ఎప్పుడు ఆరోజు ఏ సమయానికి చేసుకోవాలనే...
భారతదేశంలో ఈవీ రంగంపై యూనియన్ బడ్జెట్ 2025 అంచనాలు
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. గ్రీన్ ఎనర్జీ, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలను చేరుకోవడానికి ఈవీ పరిశ్రమ కీలకంగా మారింది. రాబోయే యూనియన్ బడ్జెట్ 2025 నుంచి ఈ...
కర్నూలు జిల్లాలో మద్యం మత్తులో ఉపాధ్యాయుడు అరాచకం
కర్నూలు జిల్లా హొళగుంద మండలం ముద్దటమాగి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు జయరాజు బాధ్యతలన్నీ మరిచి అమానుషంగా ప్రవర్తించిన ఘటన ఆందోళనకు కారణమైంది. ఈ సంఘటనపై...
పోర్చుగల్ లో ఉన్న ఈ గుహల గురించి తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే..
Karthi Kites అనే యూట్యూబ్ లో ఎన్నో రకాల వీడియో వ్లాగ్స్ చేస్తూ అలరిస్తున్న కార్తీక తాజాగా మరో వీడియోతో మనందరి ముందుకు వచ్చారు. ఇప్పటికే సినిమా రివ్యూలతో పాటు జర్మనిలో ఉన్న...
సైఫ్ అలీఖాన్ దాడి కేసు: రోజు కొత్త మలుపు!
ముంబైలో సినీ నటుడు సైఫ్ అలీఖాన్పై దాడి కేసు రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. పోలీసులు ఈ కేసులో కీలక ఆధారాలను సేకరిస్తూ దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. తాజాగా ఈ కేసుకు...
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా టూర్ ఫిక్స్
అమెరికా అధ్యక్షుడుగా డొనాల్ట్ ట్రంప్ ఇటీవల రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టగా..తాజాగా భారత ప్రధాని నరంద్ర మోదీ డొనాల్డ్ ట్రంప్నకు ఫోన్ చేశారు. ఈ ఫోన్ సంభాషణలో ఇద్దరి మధ్య పలు విషయాలను...
మార్కెట్లో నకిలీ పన్నీర్.. టెస్ట్ చేసి తింటేనే బెటర్..
పాలతో తయారు చేసిన పన్నీరు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చాలామంది తినడానికి ఇష్టపడతారు. పన్నీర్లో అనేక రకాల పోషకాలు కనిపిస్తాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కానీ ఇటీవల...
మౌని అమావాస్య రోజు పుణ్యస్నానాలకు పోటెత్తనున్న భక్తులు
జనవరి 13న మొదలైన ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతోన్న మహాకుంభమేళకు రోజురోజుకు రద్దీ పెరుగుుతుంది.సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ.. సాధువులు, అఘోరాలు, విదేశీ భక్తులు ఇలా ప్రపంచం నలుమూలల నుంచి ప్రయాగ్ రాజ్...
ప్రభుత్వం హామీలను నెరవేర్చుతున్న కాంగ్రెస్: రైతులకు రూ. 569 కోట్లు రైతు భరోసా
ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కోటిగా హామీలను అమలు చేస్తూ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటోంది. అధికారంలోకి రాగానే ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంట్ వంటి పథకాల అమలుకు శ్రీకారం...















































