ఫ్రస్టేటెడ్ సాఫ్ట్వేర్ ఉద్యోగి కష్టాలు.. పగవాడికి కూడా రావద్దండి..!
యూట్యూబ్ లో ఎంటర్ టైన్మెంట్ వీడియోలను ప్రేక్షకులకు అందిస్తున్న Khelpedia ఛానల్ మరోసారి Frustrated Woman 2.0 కొత్త సిరీస్ ద్వారా రీ లాంచ్ చేస్తున్నారు. ఇకపై రెగ్యులర్ గా Khelpedia యూట్యూబ్ ఛానల్...
బడ్జెట్ సామాన్యుల భారం తగ్గిస్తుందా?
ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ 2025 సమీపిస్తుండటంతో.. సామాన్యులకు ఈ సారి అన్నిరకాలుగా భారం తగ్గుతుందా లేదా అన్న చర్చ సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ముఖ్యంగా...
ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం
ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికలు జరగనుండటంతో.. ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. కాగా బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి ఏపీ నుంచి సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు.గతంలో కంటే...
ఇంటర్ బోర్డు నిర్ణయంపై ఆగ్రహం – ప్రశ్నపత్ర మార్పుపై విద్యార్థుల ఆందోళన
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 5 నుంచి 15 వరకు జరగనున్నాయి. ఇప్పటికే విద్యార్థులు పరీక్షలకు ముమ్మరంగా సిద్ధమవుతుండగా, ఇంటర్ బోర్డు పరీక్ష ప్రశ్నపత్ర విధానంలో కీలక మార్పులు చేస్తున్నట్లు...
చత్తీస్ఘడ్లో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ – ఏపీలో ఆశ్రయం పొందేందుకు ప్రయత్నం
కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేతపై స్పీడ్ పెంచింది. 'ఆపరేషన్ కతార్' పేరుతో మావోయిస్టులపై భద్రతా దళాలు దాడులను ముమ్మరం చేశాయి. ముఖ్యంగా చత్తీస్ఘడ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మావోయిస్టులపై భారీగా దాడులు కొనసాగుతున్నాయి....
నింగిలోకి GSLV-F15.. ఇస్రో సిగలో మరో రికార్డ్..
ఇప్పటికే ఎన్నో విజయాలను సాధిస్తూ ప్రపంచం చూపును భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ తనవైపు తిప్పుకుంటోంది. తాజాగా మరోసారి సరికొత్త రికార్డు బద్దలు కొట్టే దిశగా అడుగులు వేసిన ఇస్రో.. ఇప్పుడు తన...
రాజ్కోట్లో టీమిండియాకు ఇంగ్లండ్ షాక్.. సిరీస్ ఆశలు సజీవం..
ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్లో భారత్కు ఊహించని పరాజయం ఎదురైంది. మూడో టీ20లో ఇంగ్లండ్ బౌలింగ్లో మెరుగైన ప్రదర్శనతో 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన...
మహా కుంభమేళాలో తొక్కిసలాట.. ఆరా తీసిన ప్రధాని.. కీలక నిర్ణయం తీసుకున్న యూపీ ప్రభుత్వం..
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న మహా కుంభమేళా 2025లో దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా త్రివేణి సంగమం వద్ద జరిగిన తొక్కిసలాటలో 17 మంది భక్తులు మృతి...
UPI New Rules: ఫిబ్రవరి 1 నుంచి కీలక మార్పులు!
యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) వినియోగం భారత్లో విపరీతంగా పెరుగుతోంది. రోజువారీ జీవితంలో ప్రతి ఒక్కరూ తమ ఫోన్ల ద్వారా చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా యూపీఐ చెల్లింపులు చేస్తున్నారు. నిత్యావసర...
ఐసీసీ అవార్డుల్లో బూమ్ బూమ్ బుమ్రా : తొలి టీమిండియా పేసర్ గా రికార్డు..
భారత క్రికెట్లో మరో భారీ గౌరవం వచ్చింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 2024 సంవత్సరానికి గానూ ఐసీసీ టెస్టు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును దక్కించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్...















































